ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం | ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి బస్సులు, జేసీబీ ఢీకొన్న ఘటనలో 17 మంది మృతి చెందగా.. 24 మందికిపైగా గాయపడ్డారు.
ప్రపంచంలోనే తొలి హిందీ వార్తపత్రిక ఉదాంత్ మార్తాండ్ ను 1826 లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. అయితే దురదృష్టవశాత్తు 19 నెలలకే మూసివేయవలసి వచ్చింది. తొలుత వారపు లేఖగా ప్రారంభమైంది
Man hacks daughter: ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం జరిగింది. తన 16 ఏండ్ల కూతురు ప్రియుడితో రాసలీలలు జరుపుతున్నదని తెలిసి ఆమె తండ్రి ఇద్దరినీ అతి కిరాతకంగా
ఆక్సిజన్| ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆక్సిజన్ సిలిండర్ పేలింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం కాన్పూర్లోని దాదా నగర్ పారిశ్రామిక ప్రాంతంలో
మళ్లీ వలసకూలీలు కాలిబాట పట్టారు. సొంతూళ్లకు బయలుదేరారు. రైళ్లు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో మళ్లీ కాళ్లకి పనిచెప్పారు. పిల్లా పాపాలతో కలిసి హైవేలపై నడుచుకుంటూ వెళ్తున్నారు. కాన్పూర్ నేషనల్ హైవేపై వ�
రెమ్డెసివిర్| కొవిడ్ రోగులకు చికిత్సలో భాగంగా ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనిని కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇంజక్షన్ను బ్లాక్మార్కెట్లో వి�
రాత్రి కర్ఫ్యూ | ఉత్తరప్రదేశ్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాల్లో నేటినుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రయాగ్ర�
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓ 81 ఏండ్ల వృద్ధురాలు రాణీదేవి (81) సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాన్పూర్ జిల్లాలోని చౌబేపూర్ గ్రామానికి చెందిన ఆమె.. ఈ మేరకు మంగళవారం నామినేష�