Uttar Pradesh | ఓ వ్యక్తి 18 నెలల క్రితం చనిపోయాడు. ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు డెత్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. కానీ అతను బతికే ఉన్నాడని చెప్పి 18 నెలల పాటు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచారు. ప్రతి రోజు అతన�
Uttar Pradesh | కాన్పూర్కు చెందిన ఓ వ్యక్తి తన పిట్ బుల్ డాగ్ను తీసుకొని బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న ఓ ఆవుపై కుక్క దాడి చేసింది. ఆవు నోటి భాగాన్ని కుక్క తన పండ్లతో గట్టిగా పట్టుకుంది. ఈ రెండు జంతువులను
తాజ్మహల్.. ప్రపంచ వింతల్లో ఒకటి. ఈ మెరిసే పాలరాతి సమాధిని తిలకించేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది ప్రజలు ఆగ్రాను సందర్శిస్తుంటారు. తమ జీవితంలో ఒక్కసారైనా ఈ స్మారక చిహ్నాన్ని చూడాలని అనుకుంటార�
లక్నో: లైంగిక దాడిని అడ్డుకున్నందుకు దుండగులు బాలిక ముక్కు కోసేశారు. ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒక బాలికను కొందరు వ్యక్తులు చాలా రోజులుగా ఫాలో అవుతున్నారు. గురువారం సాయంత్ర
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ప్రతాప్ఘఢ్ రైల్వేస్టేషన్ పబ్లిక్ టాయ్లెట్లో వివాహితపై లైంగిక దాడి ఘటన మరువక ముందే కాన్పూర్లో మరో ఘటన కలకలం రేప
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా పశువులను మేత కోసం బయటకు తీసుకువెళ్లిన 14 ఏండ్ల బాలికను ఇద్దరు వ్యక్తులు అపహరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కాన�
Electric bus | ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ ఎలక్ట్రిక్ బస్సు (electric bus) బీభత్సం సృష్టించింది. కాన్పూర్లో అదుపుతప్పిన బస్సు మూడు కార్లు, పలు మోటారు సైకిళ్లను ఢీకొట్టింది.
లక్నో : తన నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న నగదు నుంచి ట్యాక్స్, పెనాల్టీ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కాన్పూర్కు చెందిన వ్యాపారవేత్త పీయూష్ జైన్ డైరెక్టరేట్ జనరల్ ఆ
లక్నో: సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ సోదాలు ముగిశాయి. దాదాపు వారం రోజుల తర్వాత తనిఖీలు ముగిసినట్లు అధికారులు చెప్పారు. అతని ఇంటి నుంచి 196 కోట్ల నగదు, 11 కోట్ల విలువైన 23 కే