2018లో ఓ గర్భిణి మృతికి కారణమైన కేసులో బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని నల్లగొండ జిల్లా వినియోగ దారుల ఫోరం నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. వినియోగదారుల ఫోరం చై�
అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పానగల్లో (Panagal) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామినేని మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అత్తగారింటికి కుటుంబంతో వెళ్తున్న వ్యక్తి కారుపైకి అతివేగంగా మరో కారు దూసుకొచ్చింది. డివైడర్ ఢీకొని అవతలి రోడ్డుపై ఉన్న కారును ఢీకొట్టడంతో తండ్
రంగారెడ్డి జిల్లా నార్సింగీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం నార్సింగీ సమీపంలోని ఖానాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే �
Brain dead | బ్రైయిన్డెడ్(Brain dead) అయిన మహిళ అవయవాలను దానం(Organ donation) చేసి మరి కొందరికి ప్రాణం పోశారు కుటుంబసభ్యులు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్, శాతవా హననగర్కు చెందిన కాంతాబెన్ పటేల్ (55) ఈ నెల 16న ఇంట్లో ఉండగా అకస్మ
తాను మరణిస్తూ..మరో ముగ్గురికి ప్రాణం పోసింది ఓ మహిళ.. సూర్యాపేట జిల్లా, మోతె మండలం, తుమ్మగూడేనికి చెందిన ఉబ్బిపెల్లి ఉమ (33) భర్త మధుసూదన్తో కలిసి నగరంలో ఉంటున్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని అబిడ్స్లో (Abids) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అబిడ్స్లోని బొగ్గుల కుంట కామినేని హాస్పిటల్ (Kamineni Hospital) పక్కనే ఉన్న కారు మెకానిక్ షెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా గ్య
మన్సూరాబాద్ : అవయవాల మార్పిడి కోసం రాచకొండ పోలీసులు గ్రీన్ చానెల్ను ఏర్పాటు చేసి ఇద్దరు వ్యక్తులకు ప్రాణం పోశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు (గుండె, ఊపిరితిత్తులు) ఎల్బీనగర్లోని కామినేని ద�
Green Channel | ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్ వరకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. కామినేనిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులను అంబులెన్స్లో తరలించార
మైలార్దేవ్పల్లి : రోడ్డు ప్రమాదంలో మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ మృతి చెందాడు.వివరాల్లోకి వెలితే..చర్లపల్లి ప్రాంతంలో నివసించే రాఘవరెడ్డి (54)(1993 బ్యాచ్ ) వెల్దండ మండలానికి చ
మన్సూరాబాద్ : గుండె నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ కరెంటు వైర్లను నోటిలో పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఎల్బీనగర్ �