కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఆపార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రశ్నించడం తప్పా అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు.
కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారుకు అధికారులు చెల్లని చెక్కు ఇచ్చిన ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో బుధవారం జరిగింది. మండలంలోని ఎదుల్లబంధం గ్రామానికి చెందిన జైనేని సరిత-శ్రీనివాస్ దంపతుల కూతురు మేఘ
అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు బదులు వారి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని (Hyderabad) జూ�
‘ఆడబిడ్డల పెండ్లిండ్లకు రూ.లక్ష నగదుతోపాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ బంగారం ఎక్కడ దాచిందో గానీ.. అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు దాటినా ఇప్పటికీ ఆ ఊసే లేదు’ అని మాజీ స్పీకర
స్వరాష్ట్ర పాలనలో అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమం అందడంతోపాటు ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్
కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. వారి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో తెలంగాణ సంక్షేమ పథకాలు ఎందుకు అమలుచేయడంలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ప్రశ్నించారు. పట్టణంలో
Viral News | వాళ్లిద్దరూ కవల పిల్లలు. వారిది నిరుపేద కుటుంబం. ఒకేరోజు.. ఒకే వేదికపై వారి పెండ్లి ఘనంగా జరిగింది. ఇద్దరి పెండ్లికి సీఎం కేసీఆర్ మానసపుత్రిక కల్యాణలక్ష్మి పథకం అండగా నిలిచింది. ఆ కుటుంబాన్ని ఆర్థిక
పెండ్లిళ్లు చేయలేక పేదరికంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదింటి ఆడపడుచులను ఆదుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్తోపాటు అన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలోని పేదలకు వరంగా మారాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా నిలువాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.