దోశ గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తి పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన ఉప్పరి వెంకటయ్య (43) బుధవారం ఉదయం 11 గంటల ప్రా�
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం కల్వకుర్తిలో పర్యటించనున్నారు. కొట్ర గేట్ వద్ద మాజీ మంత్రి దివంగత జైపాల్రెడ్డి విగ్రహావిష్కరణతోపాటు కల్వకుర్తి లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించ
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు కల్వకుర్తికి రానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు మద్దతుగా ఆదివారం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించన�
కల్వకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నది. ప్యారాచూట్ నేత రాకతో పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. రాత్రికి రాత్రి కండువా కప్పుకున్న వారి కోసం ఇంతకాలం కష్టపడ్డ వారిని బలి చేస్తారా? అంటూ
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఆమనగల్లు, కల్వకు
పార్టీలకతీతంగా అ ర్హులైన ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్ పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నా రు. మండలంలోని వేపూర్ గ్రామంలో పార్టీ మండల