BTech Ravi | కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అరాచక పాలన నడుస్తోందని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శించారు. పులివెందులతో పాటు జిల్లా వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. పులివెం�
Devara | జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ప్రదర్శన సమయంలో అపశ్రుతి నెలకొంది. తన ఫేవరేట్ హీరో సినిమా తొలి రోజే చూడాలని వచ్చిన ఓ అభిమాని.. థియేటర్లో అరుపులు, కేకలకు గుండె ఆగి మరణించాడు. ఏపీలోని కడప జిల్లా �
AP News | కడపలో చెత్త సేకరణ వివాదం మరింత వేడెక్కింది. కడప వైసీపీ మేయర్ సురేశ్బాబు, ఎమ్మెల్యే మాధవీరెడ్డి మధ్య రెండు రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం ఇవాళ ఉద్రిక్తతకు దారి తీసింది. పన్ను కట్టకపోతే చెత్త సేకరిం�
YS Jagan | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, కడప ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా స�
YS Jagan | రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. మునుపెన్నడూ రాష్ట్రంలో లేని చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నాంది పలికారని విమర్శించారు. టీడీపీ శ�
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో (Road Accident) నలుగురు యువకులు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద కారు అదుపుతప్పి టిప్పర్ను ఢ�
Vivekananda Murder Case | కడప మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ వివేకా హత్య కేసు లో కీలక సాక్షిగా ఉన్న వాచ్మెన్ గంగన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
AP News | వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కమలాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై నాగార్జునరెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
YS Jagan | ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాయడం సిగ్గు చేటు అని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ కోరడం హేయమైన చర్య అని అన్నారు.
Rahul Gandhi | కేంద్రం, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు రోజుల్లో ప్రత్యేక హోదాను కల్పిస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Brahmotsavam | కడప ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రేపటి నుంచి తొమ్మిదిరోజుల పాటు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.