ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లోని ఓ దవాఖానాను లక్ష్యంగా చేసుకుని మంగళవారం తెల్లవారుజామున పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిని ఆఫ్గాన్ క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు.
Kabul attack : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఆస్పత్రిపై పాక్ జరిపిన దాడి ప్రపంచాన్ని షాక్కు గురి చేస్తోంది. యుద్ధ రీతిని పక్కనబెట్టి ఒక ఆస్పత్రిపై పాక్ జరిపిన వైమానిక దాడిలో 400 మంది మరణించారు.
Pakistan Strike | అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లోని ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడికి సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. దాడి అనంతరం ఆస్పత్రిలో భారీ పేలుడు సంభవించడంతో.. ఆకాశంలోని భారీగా మంటలు ఎగ�
Pakistan Strike | అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ విరుచుకుపడింది. కాబూల్లోని ఓ ఆస్పత్రిపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కనీసం 400 మంది దుర్మరణం చెందారని.. మరో 250 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని అఫ్గాన్ అధికారులు వెల్
Pakistan Air Force: కాబూల్, కాందహార్పై పాక్ వైమానిక దళం విరుచుకుపడింది. ఆఫ్ఘన్ తాలిబన్ సైనిక కేంద్రాలను ధ్వంసం చేసింది. ఆ దాడుల్లో సుమారు 133 మంది ఆఫ్ఘన్ తాలిబన్లు మృతిచెందినట్లు పాక్ మీడియా ప్రకటించింద
Afghanistan Blast | ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోని ఒక హోటల్లో బాంబు పేలుడు జరిగింది. ఈ సంఘటనలో ఏడుగురు మరణించారు. చాలా మంది గాయపడినట్లు తాలిబన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
Delhi Airport | దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్ (Delhi Airport)లో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ రన్వే (Take Off Runway)పై ఓ విమానం ల్యాండ్ అయ్యింది.
భారత్-అఫ్ఘానిస్థాన్ దౌత్య సంబంధాల్లో ముందడుగు పడింది. కాబూల్లోని భారత తరఫున పనిచేస్తున్న ‘టెక్నికల్ మిషన్'కు ఎంబసీ హోదా కల్పిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం ప్రకటించారు.
అఫ్ఘానిస్థాన్లో తాలిబన్లు (Talibans)పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి తొలిసారిగా భారత్లో పర్యటించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ పునరుద్ధరించాయి. అయితే దీనిపై దాయాది పాకిస్థాన్ (
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో తాలిబన్ మంత్రి ఖలీల్ హక్కానీ మరణించారు. రిఫ్యూజీ మినిస్ట్రీలో జరిగిన ఈ దాడిలో ఆయనతోపాటు మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు.