కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచారణలో భాగంగా తామిచ్చిన రిపోర్టును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తొక్కిపెట్టిందని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్, ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడు దామోదర్రెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన 665 పేజీల నివేదికలో ఎక్కడా ఫలానా వాళ్లు ఇంత లంచం ఇవ్వడం వల్ల ప్రాజెక్టు డిజైన్ మార్చేశారని గాని, ఇంత డబ్బు చేతులు �
కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద రాజకీయం చేసింది. అసెంబ్లీలో చర్చ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వంటి పరిస్థితుల నేపథ్యంలో నిజాలను ప్రజల ముందు పెట్టాలన్న ఉద్దేశంతో నేను, నా బృంద సభ్యులు రాము, �
కాళేశ్వరం అంటే.. ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు. కాళేశ్వరం అంటే.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు,19 సబ్స్టేషన్లు, 21 పంప్హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్,98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స
రాజకీయ ఉద్దేశంతోనే జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు పెట్టారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. మొత్తం తంతు చూస్తుంటే జగన్నాటకం లాగా అనిపిస్తున్నదని పేర్కొన్నారు. నివేది�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పూర్తి రాజకీయ నివేదికలా ఉన్నదని, దానిని రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు హైకోర్టును కోరా
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై విచారణకు ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం మరోసారి రెండు నెలలు పొడగించింది.
కాళేశ్వరంతోపాటు ఆ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణంపై వి చారణ ప్రారంభించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మరి కొందరు ఇంజినీర్లకు సమన్లు జారీచేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో
రుణాలు, బిల్లుల చెల్లింపు మొత్తం కూడా నిబంధనల మేరకే కొనసాగిందని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు కాళేశ్వరం కార్పొరేషన్ అధికారులు నివేదించారు. కమిషన్ బుధవారం నిర్వహించిన బహిరంగ విచారణకు కాళేశ్వరం కార్ప�