నియామకాలపై కేంద్రం వేగంగా నిర్ణయం తీసుకోవాలి కోర్టుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత.. త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇస్తా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోర్టుల్లో �
తొలిసారిగా ఒకేసారి 9 మంది జడ్జీల ప్రమాణం వారిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు 33కు చేరిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య సుప్రీంకోర్టులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సర్వోన్నత న్యాయస్థానం 71 ఏండ్ల చరిత్రలో ఎప్�
డిగ్రీ వరకు తెలుగులోనే చదువుకున్నా తెలుగుమీడియం దండగనే అపోహ పోవాలి అమ్మభాషకు ఎన్నడూ లేనంత ముప్పు రక్షణకు ఉద్యమ స్థాయిలో పూనుకోవాలి శాసించే శక్తిగా తెలుగు సమాజం ఎదగాలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్�
స్వరాష్ట్రం సాకారమైన తర్వాత తెలంగాణ సాధిస్తున్న విజయపరంపరలో తాజా ఘట్టం.. హైదరాబాద్లో ‘ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్’ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావడం. పెట్టుబడిదారులు, పారిశ్ర�
ఆర్బిట్రేషన్ సెంటర్కు తొలి అడుగు సీజేఐ కల.. నెరవేర్చిన సీఎం కేసీఆర్ వ్యవస్థాపకుడిగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంతకం ఇది చారిత్రక ఘట్టం.. త్వరలో సెంటర్ ప్రారంభం సీఎం కేసీఆర్ సహకారంతోనే నా కల సాకారం ఈ క�
కొట్టేసిన ప్రొవిజన్లతో మళ్లీ బిల్లు తేవడమా? పార్లమెంటులో చర్చ లేకుండా ట్రిబ్యునళ్ల బిల్లును ఆమోదించడం తీవ్రమైన అంశం కేంద్రాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు ట్రిబ్యునళ్లకు నియామకాలు 10 రోజుల్లో చేపట్టా�
చట్టాలు చేస్తున్న తీరు విచారకరం వాటి ఉద్దేశమేంటో తెలియట్లేదు బిల్లులపై అసలు చర్చే జరగట్లేదు చట్టాల్లో లోపాలతో వివాదాలు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, ఆగస్టు 15: చట్టాల రూపకల్పనలో పార్లమెంటు ప్రమాణ
పోలీస్ స్టేషన్లలోనే హక్కుల ఉల్లంఘన ఎక్కువ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన నల్సా మొబైల్ యాప్ ప్రారంభం న్యూఢిల్లీ, ఆగస్టు 8: పోలీసుల అదుపులో ఉన్నవారిపై వేధింపులు, చిత్రహింసలు దేశవ్యాప్తంగా ఇంకా కొనసాగు
సీబీఐ, ఐబీలపై సుప్రీంకోర్టు అసహనం న్యాయవ్యవస్థకు సహకరించట్లేదని వ్యాఖ్య న్యాయమూర్తుల రక్షణపై విచారణ ప్రారంభం జడ్జిలకు బెదిరింపులు తీవ్రమైన అంశం ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు: సీజేఐ న్యూఢిల్లీ, ఆ�
న్యాయ సేవా సంస్థలు ధనికుల కోసమే కాదు ఆ భావనను వెంటనే విడిచిపెట్టాలి: జస్టిస్ రమణ న్యూఢిల్లీ, ఆగస్టు 4: ధనవంతులకు న్యాయసహాయం అందించేందుకు మాత్రమే తాము ఉన్నామన్న భావనను న్యాయ సేవా సంస్థలు వెంటనే విడనాడాలన�
కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టు సూచన తెలుగు ప్రజల మధ్య కలహాలు రానీయొద్దు నేను రెండు రాష్ర్టాలవాడిని ఏపీ పిటిషన్పై సీజేఐ రమణ హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలు కృష్ణా జలాల వి వాదా�