తెలుగును భావితరాలకు అందించాలిసుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణహైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ‘మాతృభాష జాతి ఔన్నత్యానికి ప్రతీక. మన తెలుగు భాషను కాపాడుకోవాలి. అభివృద్ధి చేసుకోవాల’ని సుప్రీంకో�
జస్టిస్ ఎన్వీ రమణ | మాతృభాష.. జాతి ఔన్నత్యానికి ప్రతీక అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు.
వివాదాల పరిష్కారానికి అది తొలి ప్రయత్నం మధ్యవర్తిత్వానికి మహాభారతం ఉదాహరణ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, జూలై 17: వివాదాల పరిష్కార ప్రక్రియలో ముందుగా మధ్యవర్తిత్వాన్ని తప్పనిసరి చేసేలా చట్టాన్ని �
ఆర్డర్ కాపీలు అందలేదనడం దారుణం డిజిటల్ యుగంలో పావురాలు కావాలా? సమాచార చేరవేతకు కొత్త వ్యవస్థ: సీజేఐ న్యూఢిల్లీ, జూలై 16: ఆర్డర్ కాపీలు అందలేదన్న సాకుతో తమ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంపై సుప్రీంకోర
రాజద్రోహం సెక్షన్ను ఎందుకు కొట్టేయద్దు గాంధీ, తిలక్లపై ఆ చట్టం ప్రయోగించారు స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేయాలని చూశారు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచింది ఆ సెక్షన్ ఇంకా అవసరమని భావిస్తున�
న్యూఢిల్లీ: వాట్సాప్ మెసేజ్లను కోర్టులో ఆధారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు ఓ తీర్పులో పేర్కొన్నది. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లో జరిగిన సంభాషణలకు సాక్ష్యం విలువ లేదని, అలాంటి వాట్సాప్ మె�
న్యూఢిల్లీ, జూలై 6: ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయ పరిసరాల్లోనే ఈ ఏడాది రథయాత్ర నిర్వహించాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కరోనా నేపథ్యంలో రథయాత్రను కేవలం పూరి ఆలయ పరిసరాలకే
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణన్యూఢిల్లీ, జూలై 2: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ)ను న్యాయ వ్యవస్థకు ‘రక్షకుడి’గా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభివర్ణించారు. న్యాయ వ్యవస్థ కార�
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణన్యూఢిల్లీ, జూన్ 30: శాసన వ్యవస్థ లేదా కార్యనిర్వాహక వ్యవస్థ ప్రత్యక్షంగాగానీ పరోక్షంగాగానీ న్యాయవ్యవస్థను నియంత్రించరాదని, అలా చేస్తే చట్టబద్ధ పాలన మిథ్యగా మిగిలిపోతుందని సుప�
హైదరాబాద్ : అపార ప్రేమాభిమానాలతో, ఆశీర్వచనాలతో ముంచెత్తిన నిష్కల్మష, ప్రగతిశీల తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా త