పంట దిగుబడిలో జిల్లా ఎలా ఫస్ట్ నిలిచిందిఆసక్తిగా అడిగి తెలుసుకున్న సీజేఐ ఎన్వీ రమణహైదరాబాద్/ ప్రత్యేక ప్రతినిధి, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో పంటలు ఎలా పండుతున్నాయి? వరి దిగుబడిలో నల్లగొండ జిల్�
హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి బుధవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సీజేఐతో భేటీ అనంతరం ఎస్ఈసీ �
మన సంస్కృతిని కాపాడేలా ఆలయ పునర్నిర్మాణం భావితరాల్లో భక్తితత్వం పెంపొందించేలా పనులు సీజేఐ ఎన్వీ రమణ ప్రశంసలు పంచనారసింహక్షేత్ర సందర్శన లక్ష్మీనారసింహుడికి జస్టిస్ దంపతుల స్వర్ణ పుష్పార్చన సీజేఐకి �
మంత్రి జగదీష్ రెడ్డి | భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఈ నెల 14వన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు యాదగిరిగుట్టకు వస్తున్నారు.
మంత్రి ఎర్రబెల్లి | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా నియమితులైన తర్వాత రాష్ట్రానికి మొదటిసారిగా విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం రాజ్భ�
జస్టిస్ ఎన్వీ రమణ| సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ.. రేపు �
తిరుమలేశుని ఆశీస్సులతోనే| తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సీజేఐ ఎన్వీ రమణ శుక్రవారం ఉదయం సతీస�
సీజేఐ| కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకోకున్నారు. ఇవాళ తిరుమలకు చేరుకోనున్న సీజేఐ.. రాత్రి అక్కడే బస చేస్తారు.
వసతులు లేనప్పుడు అద్భుతాలు ఆశించలేం ‘నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేయాలి ఆధునిక కోర్టు కాంప్లెక్సులను నిర్మించాలి సీజేఐ ఎన్వీ రమణ ప్రతిపాదన న్యూఢిల్లీ, జూన్ 4: ద
న్యాయవ్యవస్థకు గౌరవాన్ని తెచ్చారు ఆయన రాజ్యాంగ హక్కుల ఛాంపియన్ సొలీ సొరాబ్జీకి సీజేఐ ఎన్వీ రమణ నివాళి న్యూఢిల్లీ, మే 30: న్యాయవాదిగా, అనంతర కాలంలో న్యాయమూర్తిగా కొనసాగటానికి తనకు ప్రేరణగా నిలిచిన వ్యక్�
పోర్ట్ఫోలియో జడ్జిగా జిల్లాకు పలుమార్లు రాక కోర్టు కాంప్లెక్స్ భవన నిర్మాణంలో తనదైన పాత్ర నిజామాబాద్ లీగల్, ఏప్రిల్ 24: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శనివారం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్�
భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం అత్యున్నత న్యాయపీఠంపై తెలుగు తేజం వచ్చే ఏడాది ఆగస్టు 26వరకు బాధ్యతలు సీజేఐ పదవి చేపట్టిన రెండో తెలుగు వ్యక్తి వేడుకకు ప్రధాని మోదీ, మంత్రుల హాజరు సీఎం కేసీఆర్ అభినంద�