ప్రగతిశీల చట్టం ఉన్నప్పటికీ మహిళలు సామాజిక, చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవిదేవి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా న్యాయవాదులు ఈ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాల
Legal Exhibition | 'లా' అంటే కేవలం థియరీనే కాదు.. ప్రాక్టికల్గా కూడా న్యాయ విద్యను ప్రజలకు వివరించొచ్చు అనే విషయాన్ని కేశవ మెమోరియల్ లా కాలేజీ విద్యార్థులు నిరూపించారని హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి
సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రశ్నలను తొలగించాకే పరీక్ష పత్రాల మూల్యాంకనం జరిపి, అర్హుల జాబితాను ప్రకటించాలని జస్టిస్ �
గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు టీఎస్పీఎస్సీ నివేదించింది. ఈ నెల 29, 30న జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ డీ మహేశ్ సహా 150 మంది అభ్యర్థు�
ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది అనుచితంగా ప్రవర్తించి న్యాయమూర్తికి నోటీస్ ఇవ్వడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పర్యాటక శాఖకు చెందిన కేసులో విచారణ సందర్భంగా జస్టిస్ మాధవీదేవి ఎదుట విచారణ సమ