నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం అవుతున్నది. బంగాళాఖాతంలో గాలులు బలహీనంగా ఉండటంతో రుతుపవనాల రాక మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ నెల14వ తేదీ తరువా�
ఆషాఢ మాసం ఆధ్యాత్మిక ఉత్సవాలైన బోనాలకు నగరం సన్నద్ధమవుతున్నది. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. జూలై 17న సికింద్రాబాద్ ఉజ్జయిని, 24న పాతబస్తీ లాల్దర్వాజ, 28న గోల్కొండ బోనాలతో ఉత్సవాల�
రాష్ట్రవ్యాప్తంగా జూన్ నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
టీ హబ్.... స్టార్టప్లకు కేరాఫ్అడ్రస్... తెలంగాణ రాష్ట్రంలోనే కాదు...దేశ,విదేశాల్లోనూ టీ హబ్కు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వివిధ రంగాల్లో పెరుగుతున్న స్టార్టప్లకు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్
రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతులను ఆదుకుంటున్నది. వానకాలం సాగుకు సమాయత్తం అవుతున్న అన్నదాతకు జూన్లో రైతుబంధు అందించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు (గత యాసంగిన
వచ్చేనెల టీచర్ల బదిలీలు ఉంటాయని, ఇందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నదని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్�
షాంఘై : చైనా ఆర్థిక నగరం షాంఘై కరోనా మహమ్మారి నుంచి కోలుకుటున్నది. ప్రస్తుతం కరోనా అదుపులోకి వస్తుండడంతో ఇప్పటికే పలు ఆంక్షలు సడలించిన అధికారులు.. వచ్చే నెల జూన్ ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్న�
UGC NET | అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్ఎఫ్కు అర్హత కల్పించే యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష జూన్ నెలలో నిర్వహించనున్నారు. జూన్ మొదటి లేదా రెండో వారంలో పరీక్షను నిర్వహించే అవకాశం ఉందని యూజీసీ చైర్మన్ మామిడాల జగద�
ద్రవ్యోల్బణం రిస్క్ ముంచుకొస్తున్నందున, రిజర్వ్బ్యాంక్ తన సరళతర విధానాన్ని వచ్చేవారం జరిగే ద్రవ్య విధాన పరపతి సమీక్షలో మార్చుకుంటుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా వ్యాఖ్యానించింది. �
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో నగరంలో అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధి నాగోల్ బండ్లగూడ చెరువు వద్ద ఎస్ఎ�
న్యూఢిల్లీ : ఈ ఏడాది జూన్ త్రైమాసంలో రికార్డు స్ధాయిలో దేశ ఎగుమతులు 9500 కోట్ల డాలర్లకు ఎగబాకాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం వెల్లడించారు. ఇంజనీరింగ్, రైస్, మెరైన్