మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేళకు భోజనం చేయడంతోపాటు పౌష్టికాహారాన్ని కూడా తీసుకోవాలి. అలాగే మితంగా భోజనం చేయాలి. రాత్రి పూట తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తినాలి. మన ఆరోగ్యం విషయంలో ఆహారం ముఖ్య �
పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు, ధనికులు, సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు అనే బేధాలు లేకుండా వారికున్న అనుకూలతను బట్టి వ్యాయామానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది.
కాలం మారుతోంది. కాలంతోపాటు వాతావరణం మారుతోంది. కాలుష్య కారకాలు మారుతున్నాయి. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.
కాలం మారుతోంది.. కాలంతో పాటు వాతావరణం మారుతోంది..కాలుష్య కారకాలు మారుతున్నాయి.. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు.. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.. మరి ఇన్ని మారుతున్నప్పుడు అవ�
Lion | మనుషులంటే జంతువులకు కూడా భయమే.. అందుకే సాధ్యమైనంతగా మనుషుల జోలికి రాకుండా దూరంగా ఉంటాయి. ఇక తప్పదు అనుకున్నప్పుడే దాడి చేస్తాయి. ఇదే విషయాన్ిన తనకు దొరికిన ఒక వీడియో చూపిస్తూ చెప్పాడో ఫారెస్ట్ అధికారి.
దేశ రాజధానిలో ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియానికి ఓ ఐఏఎస్ అధికారి సాయంత్రం పెంపుడు కుక్కతో వాకింగ్కు వస్తున్నారని అక్కడి అధికారులు స్టేడియాన్ని ఖాళీ చేయిస్తున్నా రు. గత కొద్ది నెలలుగా ఇలాగే జరుగుతున్న�
Mla Sanjay | జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం ఉదయం జాగింగ్ చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల పట్టణంలోని చింతకుంట మినీ ట్యాంక్ బండ్ను సందర్శించి వాకర్లతో కలిసి వాకింగ్ చే