Jamia Millia Islamia | దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) బాటను జామియా మిలియా ఇస్లామియా అనుసరించింది. టర్కీ విద్యా సంస్థలతో జరిగిన ఒప్పందాలను నిలిపివేసింది.
తుర్కియేలోని ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) నిలిపివేసినట్లు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) ప్రకటించింది.
JNU suspends MoU with Turkey | దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) కీలక నిర్ణయం తీసుకున్నది. టర్కీ యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపివేసింది.
లోక్సభ ఎన్నికల్లో లబ్ధిపొందడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నది. ఓటర్లను ఆకర్షించడం కోసం ఒకవైపు సినీతారలను బరిలోకి దించుతూనే.. ప్రజలపై ప్రభావం చూపించే కొన్ని సినిమాలను వ్యూహాత్మకంగా తెరమీదకు తీస�
JNU | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (JNU) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూనివర్సిటీలో అనధికారిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షను అమలు చేయనుంది.
: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాన్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో మరో వివాదం తలెత్తింది. వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్-2 బిల్డింగ్ గోడలపై, పలువురు ఫ్యాకల్టీ గది తలుపులపై గుర్తు తెలియ�
JNU | దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ అయిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) లో మరోసారి వివాదం తలెత్తింది. వర్సటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించాయి.
JNU | దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో (JNU) విద్యార్థి సంఘాల మధ్య చెలరేగిన వివాదం పరస్పర దాడులకు దారితీసింది. శ్రీరామనవమి రోజు మాంసాహారం వడ్డించడంపై తలెత్తిన లొల్లి కాస్తా పెద్దదిగామారడంత
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ను కేంద్ర విద్యాశాఖ నియమించింది. ప్రస్తుతం సావిత్రీభాయ్ పూలే యూనివర్సిటీ వీసీగా శాంతిశ్రీ విధులు నిర్వ�