పాలేరు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో రెగ్యూలర్ ప్రొఫెసర్లను తక్షణం నియమించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఉస్మానియా, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదవాలని విద్యార్థులు తహతహలాడుతారు. సీటు వస్తే చాలు ఎగిరిగంతెస్తారు. కానీ ఏటా అలాంటి సర్కారు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్లు మిగులుతున్నాయి.
రాష్ట్రంలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కలిపి మొత్తం 91,869 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి శనివారం తె�
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడేవారు. మహారాష్ట్ర సరిహద్దులో జైనథ్ మండలం కొరాట వద్ద ప్రభుత్వం రూ.1227 కోట్లతో చనా క, కొరాట ప్రాజెక్టును నిర్మిస్తున్నది.
పాలమూరు పర్యాటక హబ్గా మారిందని, ఐదేండ్లలో రూ.2,500 కోట్లతో పర్యాటకరంగంగా అభివృద్ధి చేశామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో రూ.125 కోట్లతో ఎనిమిది జ
జేఎన్టీయూ ఇంజినీరింగ్ క్యాంపస్ ఏర్పాటుకు త్వరలో జీవో వస్తుందని ప్రగతిభవన్లో వినాయకపూజ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పండుగ పూట సీఎం కేసీఆర�
ఆదిలాబాద్ జిల్లాకు విద్యావకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ జిల్లాకు నూతనంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీని మంజూరుచేసింది.
రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలను మంజూరుచేసింది. మహబూబాబాద్(మానుకోట)తోపాటు ఖమ్మం జిల్లా పాలేరులో వీటిని ఏర్పాటుచేయనున్నది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జార
వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తగా బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు జేఎన్టీయూహెచ్ తెలిపింది. ఈ కోర్సు కూకట్పల్లిలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో అమలు చేస్తున్నట్టు వీసీ కట్టా నర్సింహార
Minister Niranjan Reddy | వనపర్తి చరిత్రలోనే ఇదో సుదినమని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీసులతో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలు, రహదారుల విస్తరణ పూర్తి చేసినట్లు చెప్పారు.