భారత్, చైనా, రష్యా సహా 26 దేశాల అగ్రనేతలు పాల్గొనే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సుకు చైనాలోని పోర్టు నగరం తియాన్జిన్ సిద్ధమైంది. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగే ఈ సమావేశాలకు భారత ప్రధాని �
China Population | వరుసగా మూడో సంవత్సరం చైనా జనాభా తగ్గింది. 2024 చివరి నాటికి దేశ జనాభా 1,408 బిలియన్లకు వద్ద ఉన్నది. గతేడాదితో పోలిస్తే ఆ దేశ జనాభా 13 లక్షలు తగ్గింది. వరుసగా జనాభా తగ్గుముఖం పడుతుండడంతో జిన్పింగ్ ప్రభుత్
నేటి ప్రపంచంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. కృత్రిమ మేధ దూసుకుపోతున్నది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్ ‘చాట్జీపీటీ’ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నది. ఈ చాట్బాట్ను ఏ ప్రశ్న అడిగినా క్ష�
Billionaire Jack Ma | ప్రముఖ బిలియనీయర్, ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా గతకొంతకాలంగా కనిపించడం లేదు. దీంతో ఆయన దీంతో ఆయన చైనాను వీడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా జాక్మా ఆచూకీ వెలుగులోక�
చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక పీపుల్స్ డైలీ మొదటి పేజీల్లో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్కు సంబంధించిన వార్తలు గత కొద్దిరోజులుగా కనిపించట్లేదు. దీంతో పార్టీపై ఆయన పట్టు కోల్పోతున్నారని, ప్రధాని
బీజింగ్, అక్టోబర్ 9: తైవాన్ను విలీనం చేసుకుంటామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పునరుద్ఘాటించారు. ‘శాంతియుత విలీనం’ జరుగుతుందని వ్యాఖ్యానించారు. చైనా, తైవాన్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన వ్�