Jeep Compass | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా.. దేశీయ మార్కెట్లలోకి మూడు వరుసల మెరిడియన్, కంపాస్ ఫేస్ లిఫ్ట్ ఎస్యూవీ, న్యూ కంపాస్ కార్లు ఆవిష్కరించింది.
Road accident | అదుపు తప్పిన సిమెంట్ ట్యాంకర్ ఒక వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు వ్యక్తులతోపాటు స్కూటీపై వెళ్తూ రెండింటి మధ్య నలిగిన మరో వ్యక్తి కూడా చనిపోయాడు.
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ జీప్.. భారతీయ మార్కెట్కు గురువారం గ్రాండ్ చెరోకీ 2022 ఎడిషన్ను పరిచయం చేసింది. దీని ధర రూ.77.5 లక్షలు. ఈ ఐదో తరం 5 సీటర్ ఎస్యూవీలో 110కిపైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ, సెక్యూరిటీ
Amethi | ఉత్తరప్రదేశ్లోని అమేథీలో (Amethi) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున అమేథీ జిల్లాలోని గౌరీగంజ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ పెండ్లి జీపు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
భారత్లో ఈ ఏడాది జూన్లో జీప్ మెరిడియన్ను లాంఛ్ చేయనున్నట్టు జీప్ వెల్లడించింది. జీప్ మెరిడియన్ బుకింగ్స్ మేలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
న్యూఢిల్లీ : 2022లో జీప్ ఇండియా ఏకంగా మూడు ఎస్యూవీలను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రెండు ఆల్ న్యూ ఎస్యూవీలను భారత్లో ప్రవేశపెడుతుండగా జీప్ కంపాస్ ట్రయల్హాక్ వేరియంట్ను తిరిగ�
ఆంధ్రా కూలీలు | కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించ�