Jayalalithaa | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత జయలలితకు చెందిన అక్రమ ఆస్తులను కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు అప్పగించింది. ఇన్నాళ్లు బెంగళూరులోని కోర్టు కస్టడీలో ఉన్న ఆమె ఆస్తులు, వాటి పత్రాలను శుక్రవార�
తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన వీకే శశికళ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలోకి తిరిగి ప్రవేశించే సమయం వచ్చిందన్నారు. అందర్నీ ఏకతాటి�
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయ్యాయి. సాంకేతికంగా ఎంతో ఎదిగిన భారత్ సామాజికంగా ఇంకా స్వాతంత్య్రానికి పూర్వమున్న మనస్తత్వంతోనే ఉండటం విచారకరం. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజల నాడిని పట్టు�
మరో కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగుతున్నట్టు సోమవారం స�
సీనియర్ నటి జయలలిత కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రుద్రంకోట’. రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి నిర్మిస్తున్నారు. జయలలిత సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవల సెన్సారును పూర్తిచేసుకుం�
AIADMK : తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అన్నాడీఎంకే పార్టీ ఇవాళ తీర్మానం చేసింది. అన్నామలై వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నట్లు ఆ తీర్మానంలో పేర్కొన్నారు. అన్నాడీఎంకే జనర
VK Sasikala | జయలలిత వదిలేసిన పనులు పూర్తి చేయాలన్నది తన కోరిక అని వీకే శశికళ అన్నారు. అందుకే ఎన్ని పోరాటాలు చేసైనా సరే పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. తన కోసం కాకపోయినా తమిళనా
అన్నాడీఎంకే మాజీ అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆమె సన్నిహితురాలు శశికళను విచారించాలని ఆర్ముగస్వామి కమిటీ తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది.
‘నేను మీ రాష్ర్టానికి వస్తే ముఖ్యమంత్రి రాలేదు.. ఎందుకో మీకు తెలుసా? మూఢనమ్మకం. ఔను నిజం. మూఢ నమ్మకమే.. నా ముఖం చూస్తే ఏలిన నాటి శని పట్టుకుంటుందని దేశమంతటా మూఢ నమ్మకం. అందుకే బెంగాల్ వెళ్తే దీదీ, హైదరాబాద్
చెన్నై: తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలితకు చెందిన నివాసాన్ని ఆమె మేనకోడలు దీపా జయకుమార్ న్యాయపోరాటం ద్వారా స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు చెన్నైలోని జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ నివాస�
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దని మద్రాసు హైకోర్టు తెలిపింది. జయలలిత ఆకస్మిక మరణాంతరం ఆమె నివాసమైన వేద నిలయాన్ని స్మారక చిహ్నంగా మార్చాలని గతంలో అధికారంల�