మళ్లీ అభిమానులకు మంచి హిట్టు ఇచ్చేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు షారుక్ ఖాన్ (Shahrukh Khan) . ఈ స్టార్ హీరో ప్రస్తుతం షారుక్ మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కాగా వీటిలో కోలీవుడ్ స్�
బాలీవుడ్ బాద్షాగా పిలిచే షారుఖ్ ఖాన్తో కలిసి నటించాలని ప్రతి నాయికా కోరుకుంటుంది. అందులో దక్షిణాది హీరోయిన్లకు ఇది అరుదైన అవకాశమనే చెప్పాలి. అలాంటి అవకాశం వస్తే ఎవరూ కాదనుకోరు. కానీ సమంత ఈ ఆఫర్ను త�
తమిళ అగ్ర కథానాయకుడు విజయ్తో ‘తేరి’‘మెర్సల్’‘బిగిల్’ వంటి కమర్షియల్ సినిమాల్ని తెరకెక్కించి మంచి విజయాల్ని అందుకున్నారు యువ దర్శకుడు అట్లీ. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్తో ఓ సిన�
హైదరాబాద్ : ఓ వివాహిత తన ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తోంది. ఇదే సమయంలో ఆమె భర్త జవాన్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన హైదరాబాద్లోని రహమత్ నగర్లో గురువార�
జమ్ముకశ్మీర్లోని ఎల్వోసీ వెంబడి మారుమూల ప్రాంతంలో విధుల్లో ఉన్న జవాన్ తన పెండ్లి కోసం సకాలంలో ఇంటికి చేరేందుకు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ప్రత్యేక హెలికాప్టర్ నడిపింది.
భూమి స్వేదాన్ని గాక రక్తాన్ని స్రవిస్తున్నప్పుడు ప్రేమ ఫలాలు పండవు నేల శిశువుల్ని గాక శవాల్ని ప్రసవిస్తున్నప్పుడుఊయల పాటలుండవు గెలిచేది ఏ దేశమైనాఒరిగేది అతడి దేహమే!పోరాడేది అగ్రరాజ్యమైనా ఉగ్రరాజ్యమ�
CRPF | బీహార్లోని గయా జిల్లాలో మావోయిస్టులు మంతుపాతర పేల్చారు. దీంతో సీఆర్పీఎఫ్ (CRPF) ఆఫీసర్ సహా ఓ జవాన్ తీవ్రంగా గాయడప్డారు. గయాలోని ఛక్రబంధా అటవీ ప్రాంతంలో
భువనగిరి: త్రివిధదళాధిపతి బిపిన్ రావత్తోపాటు, వీర మరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ హిందూవాహిని పట్టణ శాఖ ఆధ్వర్యంలో జాగృతి కళాశాల విద్యార్థులతో కలిసి శనివారం బాబాజగ్జీవన్రామ్ చౌరస్తా
జమ్ము ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ జవాన్ వీరమరణం పొందాడు. కశ్మీర్లోని రాజౌరి జిల్లా సుందర్బని సెక్టార్లో నిన్న ఉగ్రవాదులు, భద్రతా
భైంసా టౌన్, జూన్ 4: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్కు చెందిన జవాన్ కత్తి పోతన్న (36) కరోనాతో మృతిచెందాడు. పోతన్నకు 20 రోజుల కిందట కరోనా పాజిటివ్ వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ల
ఫొటోను విడుదల చేసిన నక్సలైట్లు కొత్తగూడెం క్రైం: బీజాపూర్ ఎన్కౌంటర్ ఘటనలో తమకు బందీగా చిక్కిన జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ఫొటోను మావోయిస్టులు బుధవారం విడుదల చేశారు. సుక్మా జిల్లాలో ఓ పాత్రిక�
మావోయిస్టు దండకారణ్య | ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే తమ వద్ద బందీగా ఉన్న కోబ్రా కమెండో రాకేశ్వర్ సింగ్ను అప్పగిస్తామని మావోయిస్టు దండకారణ్య
అనంత్నాగ్: జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత బలగాలు అనంత్నాగ్లో గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదు