రవితేజ కొంతకాలంగా వరుసగా యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన రూట్ మార్చి ఫుల్లెంగ్త్ కామెడీ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే...‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ ద�
ఇటీవల విడుదలైన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు యువహీరో నవీన్ పొలిశెట్టి. స్టాండప్ కమెడియన్గా ఆయన నటన అందరిని ఆకట్టుకుంటున్నది.
‘జాతిరత్నాలు’ చిత్రంతో ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు అనుదీప్ కేవీ. తనదైన శైలి వినూత్న కామెడీతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఆయన ద్వితీయ చిత్రం ‘ప్రిన్స్' కూడా ఆకట్టుకుంది. తాజా స�
ఎప్పుడో గాని అవకాశాలు రావు. అలా వచ్చినప్పుడు వెంటనే దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటారు వాళ్లు. అలా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అనుదీప్ KV (Anudeep KV).
ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన చిత్రం జాతిరత్నాలు .ఇందులో ఫరియా అబ్ధుల్లా కథానాయికగా నటించి అందరి మనసులు గెలుచుకుంది. చిట్టి అనే పాత్రలో తెగ మెప్పించింది. ఈ అమ్మడికి �
నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్ధుల్లా. తొలి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టిన ఈ భామ చిత్రంలో చిట్టి అనే పాత్రలో నటించి మెప్�
చిన్నసినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం జాతిరత్నాలు. నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కేవీ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచుకుంది. ప్రభాస్ వంటి స్టా�
స్క్రీన్ రైటర్గా కెరియర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో నటుడిగా నిలదొక్కుకున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులని అలరించడంతో తర్వాత జాతిరత్నం అనే సినిమా చేశాడు
స్క్రీన్ రైటర్గా కెరియర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. చిన్న చిన్న పాత్రల చేస్తూ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా మారాడు. ఇక రీసెంట్గా జాతి రత్నాలు చిత్రంతో ప్రేక్షకులని ఎంతగానో
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం జాతి రత్నాలు. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ నిర్మించగా, ఈ సినిమా సినీ ప్రేక్షకులనే కాదు సెలబ్రిటీస్ని సైతం ఆకట్టు�
జాతిరత్నాలు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్ధుల్లా. తొలి సినిమాతోనే అందరి మనసులు గెలుచుకున్న ఫరియా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉ�
ఇటీవలి కాలంలో ప్రేక్షకులకు మంచి వినోదం పంచిన చిత్రాలలో జాతి రత్నాలు ఒకటి. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని అలరించింది. సామాన్యులు, సినీ,రాజకీయ ప్రముఖుల�
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ విజయం సాధించిన చిత్రం జాతి రత్నాలు. లాక్డౌన్ తర్వాత థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. మహేష్ బాబు, కేటీఆర�
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న సంగతి మనందరికి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ఆయన #AskKTR పేరుతో ఓ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్త�