విద్యుత్తు కొనుగోళ్లపై విచారణకు తాము ప్రతిపాదించలేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ వారు డిమాండ్ చేస్తేనే కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
విద్యావంతుడు, పట్టభద్రుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించగల బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
Jagdish Reddy | ఉడుత ఊపులకు, కుక్క అరుపులకు గులాబీ శ్రేణులు దడవవని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. మోదీ సర్కార్ నిర్ణయాలు తీసుక
పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు సోమవారం భక్తులు పొటెత్తారు. ఒ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. రెండేళ్ల క్రితం కొవిడ్ కారణంగా భక్తుల తాకిడి కాస్త తగ్గగా ఈసారి విపరీత�
గురువారం ప్రారంభం కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యారు.
కాంగ్రెస్తో మునుగుడే.. రాజగోపాల్తో రెంటికి చెడ్డ రేవడే కారెక్కడానికి బారులు తీరుతున్న విపక్ష నేతలు మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్సే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం కారుదే వానకాలం నేతలను న
స్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణకు ఎఫ్సీఐ ముందుకు రావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా Hచొరవ చూపాల్సి ఉందన్నారు. యాసంగిలో కొనుగోలు చేసిన ధ