న్యూఢిల్లీ : భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ధన్ఖర్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమ�
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ విజయం సాధించారు. శనివారం జరిగిన పోలింగ్లో 780 రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు గానూ 725 మంది ఓటేశారు.
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్లో ఏర్పాటు చేసిన బూత్లో ఆయన ఓటేశారు. ఎంపీలు కూడా తమ ఓటు హక్కును విన�
న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగ్దీప్ ధన్ఖర్కు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్వీట్ చేశారు. అధికార, విపక్షాల మధ్య అంగీకార�
న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖడ్ ను బీజేపీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇవాళ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంట్లో నామినేషన్ దాఖలు చేశారు. జగ�
న్యూఢిల్లీ : ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసింది. జగ్దీప్ ధన్కర్ను బరిలోకి దింపింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు స
కోల్కతా : పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వానికి, గవర్నర్ జగదీప్ ధన్కర్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. మరో వైపు గవర్నర్ను తొలగించాలని దాఖలైన పిటిషన్ను కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. రాం ప్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్.. కోల్కతాలో భారీ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సుమారు 7500 చదరపు అడుగులు ఉన్న త్రివర్ణ పతాకాన్ని.. విక్టోరియా మెమోరియల్ హాల్ వద్ద ఆ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో గవర్నర్ జగ్దీప్ ధన్కర్, తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆదివారం నుంచీ ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు ట్వీట్ల ద్వారా విమర్శనాస్త్రాలు �
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బుధవారం మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయగానే ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆమెకు ఓ బలమైన సందేశం పంపించారు. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ�