దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ పరుగులు పెడుతుండటం, ఐటీ రంగ షేర్లలో భారీగా అమ్మకాలు చోటు చేసుకోవడంతో వారాంతపు ట్రేడింగ్లోనూ సూచీలు ఒక్క శాతానిక
stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 983 పాయింట్లు, నిఫ్టీ 275 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ ఉదయం 77,483.80 పాయింట్ల వద్ద నష్టంతోనే ప్రారంభమైంది.
BSE Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,264 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ కూడా 388 పాయింట్లు లాభపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. మెటల్, టెలికాం సూచీలకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా సూచీల్లో జోష్ పెంచింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజు నష్టపోయాయి. మెటల్ సూచీలు మినహా మిగతా రంగాల్లో అమ్మకాలతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. ట్రంప్ హెచ్1బీ పాలసీ నేపథ్యంలో మరోసారి ఐటీ స్టాక్స్ భారీగా పతనమ�
Stock Market | భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ట్రంప్ కొత్త వీసా విధానం నేపథ్యంలో మార్కెట్లు పతనమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా వన్ టైమ్ ఫీజును సుమారు రూ.88�
Stocks | ఐటీ స్టాక్స్ దన్నుతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగారు. దీంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 622 పాయింట్ల లబ్ధితో 80,519 పాయింట్ల వద్ద స్థిర పడింది.
Stock Markets | ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇంట్రా డే ట్రేడింగ్ లో ఇటు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 72,721 పాయింట్లతో, అటు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 21,928 పాయింట్లతో కొత్త రికార్డుల�
Stocks | వచ్చేవారం కార్పొరేట్ సంస్థల తృతీయ త్రైమాసికం ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. వాటిల్లో ఎల్ అండ్ టీ, రిలయన్స్, ఐటీ స్ట�
Stocks | ఐటీ స్టాక్స్ మీద ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 48 పాయింట్ల నష్టంతో 65,970 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఏడు పాయింట్ల నష్టంతో 19,795 పాయింట్లతో సరి పెట్టుకు