Shivasena UBT | బీజేపీలో చేరితే గంగా స్నానం చేయొద్దని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు శివసేన ఉద్ధవ్ ఠాకే వర్గానికి చెందిన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది సూచించారు. కాంగ్రెస్ ఎంపీ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడ�
IT Rides | జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ధీరజ్ సాహూ (Dheeraj Sahu) బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు (IT Rides) కొనసాగుతున్నాయి. శనివారం కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
హైదరాబాద్లో రెండు రోజులుగా జరిగిన ఐటీ సోదాలు బుధవారంతో ముగిశాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ చైర్మన్ నివాసంతోపాటు సీఈఓ, ఎండీ, ఇతర ఉద్యోగుల నివాసాల్లో సోమవారం నుంచి ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు.
IT Rides | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల పలువురు నాయకుల ఇళ్లల్లో సోదాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం నుంచి నగంలోని పలుచోట్ల దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్న
తాను ఎన్నో ఏండ్లుగా నిర్వహిస్తున్న వ్యాపారాలకు సంబంధించి సుమారు రూ.200 కోట్లకు పైగా ఆదాయపు పన్ను చెల్లించినట్టు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. తమ అకౌంట్స్ అన్నీ చాలా క్లియర్�
బీ జేపీ ప్రేరేపిస్తేనే.. అటు దేశంలో, ఇటు తెలంగాణలో ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులపై ఐటీ, సీబీ ఐ, ఈడీ సంస్థలు దాడులు చేస్తున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. ఎన్ని దాడు లు చేసినా..
అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఇండియా కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబైలోని బీబీసీ ఆఫీసు�
బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం లాంటిదన్నారు. ఇదే సందర్భంలో బీజేపీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండ�
మంత్రి మల్లారెడ్డి బంధువులను సోమవారం ఐటీ అధికారులు సుమారు ఆరు గంటలపాటు విచారించారు. ఇటీవల మల్లారెడ్డితోపాటు ఆ యన కుటుంబీకులు, బంధువుల ఇం డ్లలో సోదాలు చేసిన ఐటీ అధికారులు పలువురికి నోటీసులిచ్చారు.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంట్లో జరుగుతున్న ఐటీ దాడుల నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో నిరసనలకు దిగారు.
talasani srinivas yadav | తాటాకు చప్పుళ్లకు భయపడబోమని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఐటీ దాడులపై మంత్రి తలసాని స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని