దావోస్లో సీఎం రేవంత్రెడ్డి ఐటీ ఉద్యోగులపై చేసిన కురచ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రపంచ వేదికపై ఒక ముఖ�
ఐటీ పరిశ్రమలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం చాలా అవసరం.. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకు డబ్బులు పంపించడానికి ఇలాంటివాటితో పనిలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె
పరిశ్రమ ముందుంటున్నది. రాబోయే మూడేళ్లలో భారతీయ టెక్ వర్క్ఫోర్స్లో మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నదని ప్రముఖ రిక్రూట్మెంట్ సంస్థ.. ‘టీమ్లీజ్ డిజిటల్' చెబుతున్నది.
ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వార్షిక వేతనం గత ఆర్థిక సంవత్సరం (2023-24) 17 శాతం పెరిగి రూ.66.24 కోట్లకు చేరింది. దీంతో ఐటీ పరిశ్రమలో అత్యధిక జీతం పొందుతున్న సాఫ్ట్వేర్ కంపెనీల సీఈవోల్లో పరేఖ్ కూడా చేరిపోయారు.
దేశీయ ఐటీ సంస్థలకు మళ్లీ నిరాశతప్పెటట్టు కనిపించడం లేదు. అంతర్జాతీయ దేశాల ఆర్థిక స్థితిగతులు అనిశ్చితిలో కొనసాగుతుండటం, టెక్నాలజీ డిమాండ్ పడిపోవడం, క్లయింట్లు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రాధాన్�
CM KCR | రాష్ట్రంలో ఇండస్ట్రీల కోసం బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చి పెట్టుబడులు సమకూర్చుతున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నాం. త్వరలోనే బెంగళూరును దాటే పరిస్థితి�
IT Lay Offs | టెక్, ఐటీ కంపెనీలకు ఆర్థిక మాంద్యం ముప్పు వీడలేదు. గతేడాది మొదలైన ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతూనే ఉంది. సగటున గంటకు 23 మంది, రోజుకు 555 మంది ఐటీ, టెక్ నిపుణులు ఉద్యోగాలు కోల్పోతున్నారు.
ఐటీ రంగంలో లేఆఫ్స్ (Layoffs) కలకలం కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్కు చెందిన లింక్డిన్ తన ఇంజనీరింగ్, ప్రోడక్ట్, టాలెంట్, ఫైనాన్స్ విభాగాలకు చెందిన 668 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది.
పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ (TS-iPASS) చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
KTR | హైదరాబాద్ : మతం పేరిట మంటలు పెట్టి.. గురుగ్రామ్ లాంటి గొప్ప ఐటీ సెంటర్ను నాశనం చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణలో మతాల పంచాయత�
తెలంగాణ ప్రభుత్వ పురోగామి విధానాలు , సత్వర నిర్ణయాలు, సరికొత్త ఆలోచనలతో ఐటీ రంగం దూసుకుపోతున్నది. ఇప్పటివరకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉన్న బెంగళూరు నగరానికి గట్టి పోటిన�