హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అధికారులు సోదాలు చేపట్టారు. స్వస్తిక్ కంపెనీలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగాయి.
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్రెడ్డి నివాసాలపై గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిపింది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన సోదాలు రాత్రి 9.45 గంటల వరకు కొనసాగాయి.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల అమ్మకందారులకు సంబంధించిన ప్రదేశాల్లో దాడులు నిర్వహించినట్లు ఆదాయపు పన్ను శాఖ ఆదివారం తెలిపింది. లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయల్ని పోగేస్తున్నదని కర్ణాటకలోని అధికార కాంగ్రెస్పై వచ్చిన ఆరోపణల్ని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేశారు. ఐటీ దాడులు ఎదుర్కొన్న కాంట్రాక్టర్లకు కాంగ్రెస్కు సంబ�
ఐటీ అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. తన నివాసం, కార్యాలయాల్లో మూడు రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులు ఏమీ లభించలేదని, తమ దగ్గరి నుంచి అధికా�
కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకలా మారిన ఆదాయం పన్ను (ఐటీ) విభాగం మరోసారి ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేసింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో పలు విపక్ష పార్టీల నేతల ఇండ్లు, వ్యాపార సముదాయాల్లో సోదాలు నిర్వ�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కలిసికట్టుగా ఉంటూ.. ఇదే స్ఫూర్తితో ముందుకుసాగితే జుక్కల్ నియోజకవర్గంలో మళ్లీ మనదే విజయమని ఎమ్మెల్యే హన్మంత్షిండే ధీమా వ్యక్తంచేశారు. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని క్రీడ�
ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడులు జరిగిన గంట లోపే ఈ బ్రిటిష్ వార్తా సంస్థపై బీజేపీ చవకబారు విమర్శలు చేసింది. బీబీసీని ‘భ్రష్ట్ బక్వాస్ కార్పొరేషన్' అంటూ బీజేపీ జాతీయ అధికార �
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులు బుధవారం రెండో రోజు కూడా సోదాలు నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబైలోని బీబీసీ ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరిగాయి.
హైదరాబాద్లోని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీపై మంగళవారం ఐటీ దాడులు జరిగాయి. ముంబై నుంచి 25 వాహనాల్లో వచ్చిన సుమారు 200 మంది అధికారులు ఏకకాలంలో సోదాలు చేసినట్టు సమాచారం.
తెలుగు రాష్ర్టాల్లో ముమ్మర సోదాలు రూ.75 కోట్ల నల్లధనం గుర్తింపు న్యూఢిల్లీ, నవంబర్ 16: ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోని రియల్ ఎస్టేట్ గ్రూప్లపై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఈ నెల 10న �
భారత్ సమాచార్ టీవీ చానల్పై కూడా న్యూఢిల్లీ, జూలై 22: కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై అనేక వార్తా కథనాలు ప్రచురించిన ప్రముఖ మీడియా సంస్థలు దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్ టీవీపై పలు నగరాల్ల