YS Jagan | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రెండు ఉపగ్రహాలను రోదసిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇస్రోకు అభినందనలు తెలిపారు.
తరగతి గదిలో కూర్చుని అంటార్కిటికాలో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తల బృందం అన్వేషణ గురించిన సమాచారాన్ని అందుకోవడమంటే మన ఊహకందని విషయం. కానీ ఇలాంటి ఊహను ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు నిజ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(ఎస్ఎస్ఎల్వీ) మూడో, చివరి డెవెలప్మెంటల్ ఫ్లైట్(డీ3) ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం 9.17 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్�
ISRO Xposat | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) రేపు ఎక్స్పోశాట్ శాటిలైట్ను నింగిలోకి పంపనున్నది. ఈ మేరకు ఆదివారం ఉదయం 8.10 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభించింది. కౌంట్డౌన్ 24 గంటల పాటు కొనసాగుతుంది.
చంద్రయాన్పై లోక్సభలో గురువారం వాడీవేడి చర్చ జరిగింది. చంద్రయాన్-3 విజయం మాదంటే.. మాదంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పొట్లాడుకున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తల ఘనతను కొట్టేసేందుకు రెండు జాతీయ పార్ట
PM Modi | ఇస్రో సాధించిన విజయం భారత్కు చాలా గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మంగళ్యాన్, చంద్రయాన్ విజయం స్ఫూర్తిని కొనసాగిద్దామని మోదీ పిలుపునిచ్చారు. ఈ విజయాల స్ఫూర్తితో గగ
Harish Rao | చంద్రయాన్-3 విజయవంతంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. చంద్రునిపై విజయవంతంగా చంద్రయాన్-3 దిగినందుకు భారతీయులకు గర్వకారణం అని హరీశ్రావు తన ట్వీట్ల�
Chandrayaan-3 | చందమామను శోధించేందుకు జూలై 14న భూమి నుంచి బయలుదేరిన చంద్రయాన్-3 మిషన్ ప్రయాణం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇస్రో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో స్పేస్ క్రాఫ్ట్ సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నది.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇస్రో సైంటిస్టుల బృందం దర్శించుకున్నది. ప్రతీ రాకెట్ ప్రయోగం చేపట్టడానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకుని రాకెట్ నమూనాను...