నల్లగొండ జిల్లాలో సాగునీటి సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమలవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి వినతిపత్రం అందజేశారు.
గత కొన్ని రోజులుగా ఎండలు పెరుగడంతో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల రైతులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. కాళేశ్వరం నీళ్లు వస్తాయనే ఆశతో ఎస్సారెస్పీ కాల్వల కింద వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. అ�
సాగు నీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అన్ని వనరులున్నా నీటి విడుదల చేయడంలో అలసత్వం, అసమర్థ ప్రదర్శిస్తున్నది.
అన్నదాతల ఆశలు అడుగంటుతున్నాయి. సాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. మొన్నటిదాకా బంగారు పంటలు పండించిన అనేక ప్రాంతాల్లో తండ్లాట మొదలైంది. ఎగువ నుంచి జలాలు రాక, చెరువులు, కుంటల భరోసా లేక ఎవుసం ఆగమైతున్నది.
ఎన్నో ఏళ్లుగా కరువుపీడితంగా కొనసాగిన తిరుమలాయపాలెం మండలం నేడు కడుపునింపే ప్రాంతంగా విరాజిల్లుతోంది. సాగునీటి వనరులు లేక, సరైన పనులు లభించక నాడు హైదరాబాద్, సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన ఇక్కడి ప్ర�
తాను సాగునీటి కష్టాలు చూస్తూ పెరిగానని, తెలంగాణలో నేడు సీఎం కేసీఆర్ కృషితోనే బంగారు పంటలు పండుతున్నాయని ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధు తెలిపారు. మంత్రి కేటీఆర్ ఐటీకి బ్రాండ్ అ
మహబూబాబాద్ : సాగునీటి కోసం రైతులు ఆందోళన పడకుండా ఇరిగేషన్ ప్రణాళిక చేయాలి. ధాన్యం కొనుగోలులో సమస్యలు రాకుండా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. �