రాష్ట్ర నీటిపారుదల రంగ మాజీ సలహాదారు, కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజినీర్ దివంగత ఆర్ విద్యాసాగర్రావు చేసిన సేవలు ప్రతిఒకరికి స్ఫూర్తిదాయకమని వక్తలు పేరొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులపాటు వైభవంగా జరిగిన దశాబ్ది ఉత్సవాలు అంతే ఘనంగా ముగిశాయి. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలను ఈ సంబురాలు కండ్ల ముందుంచాయి.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సాగునీటి దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి.
రాష్ట్రంలోని బీడు భూములన్నీ సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని, మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి కొనియాడారు. తొమ్మిదేళ్లలో సాగు, తాగు నీటి ఇబ్బందుల్లే
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పారదర్శక పాలన అందిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సమైక్యపాలనలో తెలంగాణ సాగునీటి పరిస్థితులు చూసి కేసీఆర్ ఎంతో బాధపడేవారని, ఒక బిడ్డగా తనకు తెలుసని చెప్పారు. కేసీఆర్కు తె�
సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి ఉత్సవాలను పురస్కరించుక�
లంగాణ రాష్ర్టాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ వైపు దేశం మొత్తం చూస్తున్నదని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. చింతగట్టు కేఎల్ఎన్ కన్వెన్షన్ హ
Minister Jagadish Reddy | సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ నీటిపారుదల రంగం నిర్లక్ష్యానికి గురైందని అందుకు ఎస్ఆర్ఎస్పీ నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
Suryapeta | తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశమంతటా సంచలనాలు సృష్టిస్తుండగా అదే కోవలో మరో అరుదైన గౌరవం సూర్యాపేట జిల్లాకు దక్కింది.