ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభిస్తున్నది. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం భారత్పై స్పష్టంగా కనిపిస్తున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ య�
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లను పెద్ద ఎత్తునే ప్రభావితం చేస్తున్నది. దీంతో మదుప�
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. భారతీయ స్టాక్ మార్కెట్లను గట్టిగానే ప్రభావితం చేస్తున్నది. ఇరాన్ దీటుగా బదులిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ప
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, భారత్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ సోమవారం జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీఐ ర
ప్రధాని నరేంద్రమోదీ విదేశాంగ విధానాల వైఫల్యం కారణంగా భారతదేశం మూల్యం చెల్లించుకుంటున్నది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న తరుణంలో మోదీ అనుసరించిన వైఖరి ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్న
ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం సూర్యాపేటలో కనిపిస్తోంది. గ్యాస్కు ఎలాంటి సమస్య లేదంటున్న కేంద్రం గ్యాస్ ధరలు పెంచింది. సిలిండర్లు దొరకడం లేదు. డొమెస్టెక్ సిలిండర్ల బుకింగ్ గడువు పెంచారు.
అమెరికా-ఇజ్రాయెల్తో ఇరాన్ ఢీ అంటే ఢీ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన వేళ కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన అన
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడటంతో ఆ ప్రభావం భారత్లోని పలు చిన్నచిన్న వీధి వ్యాపారులపై పడింది. ముఖ్యంగా ఉత్తరాదిలో చాయ్ వాలా నుంచి చాట్ వాలా వరకు.. కచోరీ వాలా నుంచి కబాబ�
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఎట్టకేలకు గురువారం కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో అటు బాంబే స్టాక్�
Iran-US-Israel War : శ్రీలంక తీరంలోని ఐరిస్ డేనా అనే ఇరాన్ యుద్ధ నౌకపై బుధవారం అమెరికన్ సబ్మెరైన్ దాడి చేసింది. ఈ దాడిలో నౌకలోని 101 మంది వరకు గల్లంతైనట్లు సమాచారం. అలాగే 78 మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్పై ప్రత్యక్ష యుద్ధానికి తాను సిద్ధమని ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా తీవ్రవాద గ్రూపు ప్రకటించడంతో మంగళవారం దక్షిణ లెబనాన్లోకి ఇజ్రాయె�