చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్ తొలి మ్యాచ్కు సిద్ధమవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు షాక్ ఎదురైంది. ఆ జట్టు ఆల్రౌండర్, ఆస్ట్రేలియా ప్లేయర్ డానియెల్ సామ్స్కు కరోనా వైరస్ సోకింది. ఆస్ట్రే�
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో తన దూకుడైన ఆటతో పరుగుల వరద పారించే కోహ్లీ ఇప్పటికే చాలా కంపెనీలు, సంస్థలకు ప్రచారకర్తగా ఉన్నాడు. మరో రె�
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో టాప్ బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ మెరుగైన రికార్డు కలిగిన విరాట్ ఐపీఎల్లోనూ అద్భుత ట్రాక్ నమోదు చేశాడు.ఐపీఎల్
ఐపీఎల్ బెంగళూరు జట్టు | ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి ముందే రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో షాక్ తగిలింది. ఈ నెల 9న చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్తో సీజన్ ప్రారంభ మ్యాచ్కు ముందే మరో ఆటగాడు
కిరణ్ మోరేకు పాజిటివ్ ముంబై: ఐపీఎల్ సమీపిస్తున్న వేళ ముంబై ఇండియన్స్లో కరోనా వైరస్ కలవరం మొదలైంది. ఆ జట్టు బయోబ బుల్లో ఉన్న వికెట్ కీపింగ్ కన్సల్టెంట్, భారత మాజీ ప్లేయర్ కిరణ్ మోరే కరోనా బారిన
న్యూఢిల్లీ: తమ జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగెటివ్ రావడంతో ముంబై ఇండియన్స్ ఊపిరిపీల్చుకుంది. భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరేకు కొవిడ్-19 పాజిటివ్గా న�
ఐపీఎల్ 2021 సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గుడ్న్యూస్. ఆ జట్టు స్టార్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్కు రెండోసారి నిర్వహించిన కొవిడ్ టెస్టులో కరోనా నెగెటివ్గా వచ్చింది. కర్ణాటక బ్యాట�
చెన్నై: ఐపీఎల్ 2021 ఆరంభానికి ముందు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరేకు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని ముంబై ఇండియన్స్ ఫ్రాం�
ముంబై: సౌతాఫ్రికా పేస్ ద్వయం కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే మంగళవారం ముంబై చేరుకున్నారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ హోటల్కు వెళ్లారు. కరోనా నేపథ్యంలో ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ కారణంగా స్టార్
మహారాష్ట్ర సర్కార్ గ్రీన్సిగ్నల్ముంబై: కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నా ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై వేదికగా మ్యాచ్లు యథాతథంగా జరుగనున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సోమవారం తె�
ముంబై: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దుమ్మురేపేందుకు సిద్ధమయ్యాడు. చాలా కాలం క్రికెట్కు దూరంగా ఉన్న ధోనీ 14వ సీజన్ ఆరం
న్యూఢిల్లీ: రాబోయే ఐపీఎల్ 14వ సీజన్లో పాల్గొనేందుకు సౌతాఫ్రికా స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబాడ ముంబైలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కలవడానికి వచ్చేస్తున్నారు. భారత్కు వచ్చే ముందు ఫాస్�