ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది.శనివారం జరిగిన సీజన్ రెండో మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది.శిఖర్ ధావన్(85:54బం�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ జోరు కొనసాగుతోంది.ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ చెన్నై బౌలర్లను ఉతికారేస్తున్నారు. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి ద�
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 189 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్కు అదిరే శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నారు. వీళ్లిద్దరూ
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ అదరగొట్టారు. సురేశ్ రైనా(54:36 బంతుల్లో 3ఫోర్లు,4సిక్సర్లు) అద్భుత �
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నాడు. గతేడాది టోర్నీకి దూరమైన రైనా ఈఏడాది సీజన్ తొలి మ్యాచ్లోనే అద్భుత అర్ధశత�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతోన్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 7 వద్ద ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. ఆవేశ్ ఖా
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో మరో ఆసక్తికర పోరు మరికాసేపట్లో ఆరంభంకానుంది. సీజన్ రెండో మ్యాచ్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు వాంఖడే వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కె
ఐపీఎల్లో ఆదాయం ఎలా వస్తుంది | ఐపీఎల్ నిర్వహణకు డబ్బులు ఎలా వస్తున్నాయి? స్టేడియాలు అద్దెకు తీసుకుని మ్యాచ్లు జరపాలన్నా.. ఆటగాళ్లను కొనాలన్నా ఫ్రాంచైజీలకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మన్ జేసన్ రాయ్ శనివారం చెన్నై చేరుకున్నాడు. ఈ ఏడాది టోర్నీ నుంచి మిచెల్ మార్ష్ తప్పుకోవడంతో అతని స్థానంల
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 ఆరంభ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. శుక్రవారం జరిగిన సీజన్ తొలి మ్యాచ్లో బెంగళూరు 2 �
వాంఖడే: ఐపీఎల్ 2021 సీజన్లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), యువ ఆటగాడు రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) వాంఖడే వేద
సీజన్ ఆరంభ మ్యాచ్లో ముంబై ఓటమి హర్షల్కు ఐదు వికెట్లు రాణించిన డివిలియర్స్, మ్యాక్స్వెల్ గత ఎనిమిది సీజన్లుగా లీగ్లో తొలి మ్యాచ్ ఓడుతూ వస్తున్న ముంబై ముంబై ఇండియన్స్పై ఐదు వికెట్లు పడగొట్టిన �
నేడు చెన్నై, ఢిల్లీ మధ్య పోరు రాత్రి 7.30 గంటల నుంచి ముంబై: ‘మహీభాయ్ నాకు గురువుతో సమానం’ అని గతంలో చెప్పిన రిషబ్ పంత్ ఇప్పుడు ప్రత్యర్థి సారథిగా అతడినే ఢీకొననున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్ట
ముంబై: ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా పేసర్ జాష్ హేజిల్వుడ్ స్థానంలో అదే దేశానికి చెందిన జేసన్ బెహ్రండాఫ్ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తీసుకుంది. ఈ విషయాన్ని చెన్నై ఫ్రాంచైజీ �