ముంబై: ఎదురుగా వేలంలో రూ.16.25 కోట్లు పలికిన ఆటగాడు ఉన్నాడు. మంచి ఫినిషర్ అన్న ఉద్దేశంతోనే ఐపీఎల్లోనే అత్యధిక ధర పెట్టి మరీ రాజస్థాన్ రాయల్స్ టీమ్ క్రిస్ మోరిస్ను కొనుగోలు చేసింది. అయినా ఆ టీమ్ కెప�
ముంబై: క్రికెట్లో నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకొని వింత బౌలింగ్ యాక్షన్లతో బ్యాట్స్మెన్ను బోల్తా కొట్టించే బౌలర్లు చాలా మంది ఉంటారు. కొందరు కావాలని అప్పటికప్పడు తమ యాక్షన్ మార్�
ముంబై: ఐపీఎల్ 14లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. సోమవారం రాజస్థాన్ రాయల్స్తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షో కనబర్చిన పంజాబ్ 4 పరుగుల తేడాతో గెలిచింది. 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్�
ముంబై: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కనీసం పరుగుల ఖాతా తెరవకుండానే తొలి ఓవర్లోనేబెన్ స్టోక్స్ ఔటయ్యాడు. షమీ వేసిన మూడో
ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్(91: 50 బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు), దీపక్ హుడా(64: 28 బంతుల్లో 4ఫోర�
ముంబై: రాజస్థాన్ రాయల్స్తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ కెరీ�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతోన్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిలకడగా ఆడుతోంది. అరంగేట్ర బౌలర్ చేతన్ సకారియా వేసిన మూడో ఓవర్లో మయాంక్ అగర్వాల్ ఔటవడంతో పవర్ ప్లేలో ఆచి�
ఐపీఎల్ 14వ సీజన్ను మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ఆరంభించింది. తదుపరి మ్యాచ్లో గెలుపుతో విజయాలబాట పట్టాలని ధోనీసేన భావిస్తోంది. తొలి మ్యాచ్ అనంతరం విరామం లభించడంతో ఆటగ
టీ20 క్రికెట్లో బ్యాట్స్మెన్ ధనాధన్ బ్యాటింగ్తో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తారు. ప్రతీ బంతిని ఫోర్, లేదా సిక్స్ బాదాలనే కసితో ఉంటారు. సింగిల్స్ కన్నా బౌండరీలు బాదుతూ ఎక్కువ పరుగులు రాబట్టే ప్రయ
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్లో పాండ్యా సోదరులు ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. బయో బబుల్ల�
ఐపీఎల్ 14వ సీజన్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ఆరంభించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 10 పరుగుల తేడాతో హైదరాబాద్ను ఓడించింది. స్వల్ప స్కోరుకే ఓపెనర్లు పెవిలియన్ చేరినా.. మనీశ్�
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన లీగ్ ఆరంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై తన తర్వాతి మ్యాచ్లో మంగళవారం కోల్కతా నైట