ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లోమొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్(51: 32 బంతుల్లో 9ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో 20
ముంబై: రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే తడబడింది. 37/4తో కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ రిషబ్ పంత్ ఆదుకున్నాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత దూక�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా గురువారం వాంఖడే మైదానంలో మరికాసేపట్లో రసవత్తర పోరు జరగనుంది. యంగ్ కెప్టెన్లు సంజూ శాంసన్, రిషబ్ పంత్ల నాయకత్వంలోని జట్ల మధ్య పోరు ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎ
గత కొన్నేండ్లుగా అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన చేస్తున్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20 క్రికెట్లో 250 వికెట్ల మైలురాయికి ఆఫ్ స్పి�
ఐపీఎల్-14వ సీజన్ను అద్భుత విజయంతో ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నెల 6న సహచర పేసర్ రబాడతో క�
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మన్, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో వార్నర్ ఏకంగా 300 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా బుధవారం రాయల్
చెన్నై: ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లిని మ్యాచ్ రిఫరీ మందలించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అతను ఉల్లంఘించాడన్న కారణంగా రిఫరీ ఈ చర్య తీసుకున్నాడు. బుధవార�
బెంగళూరు చేతిలో హైదరాబాద్ ఓటమి రాణించిన మ్యాక్స్వెల్, షాబాజ్, సిరాజ్ 150 పరుగుల లక్ష్యఛేదనలో 16 ఓవర్లు పూర్తయ్యేసరికి సన్రైజర్స్ హైదరాబాద్ 115/2తో నిలిచింది. విజయానికి 24 బంతుల్లో 35 పరుగులు అవసరం కాగా.. �
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో మ్యాచ్లో విజయం సాధించింది. బుధవారం చెపాక్ మైదానంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబా�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్(59: 41 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) తన మార్క్ షాట్లతో అలరించాడు. చెపాక్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చే
చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలకడగా ఆడుతోంది. జేసన్ హోల్డర్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికే బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ(33) ఔటయ్యా
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతోన్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ దేవదత్ పడిక్కల్ను భువ�