ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. పంజాబ్ విసిరిన 107 పరుగుల లక్ష్యాన్ని మరో 4.2 ఓవర్లు మిగిలి ఉండ�
ముంబై: యంగ్ బ్యాట్స్మన్ షారుక్ ఖాన్ ఆదుకోవడంతో చెన్నైతో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పరువు నిలుపుకుంది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. ఒక దశలో 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష�
ముంబై: ఐపీఎల్ రెండో మ్యాచ్లో చెన్నై బౌలర్ దీపక్ చహర్ చెలరేగుతున్నాడు. అతడు నాలుగు వికెట్లు తీయడంతో పంజాబ్ కింగ్స్లో 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే మ�
ముంబై: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రనౌటయ్యాడు. జడేజా అద్భుతమైన ఫీల్డింగ్తో రాహుల్ను రనౌట్ చేశాడు. దీంతో పంజాబ్ టీమ్ 15 పరుగ
ముంబై: ఐపీఎల్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న తన రెండో మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ. ఈ మ్యాచ్కు తొలి మ్యాచ్ ఆడిన టీమ్తోనే చెన్నై బ
ముంబై: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్పై పోరాడి ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కు ఓ గుడ్ న్యూస్. కరోనా బారిన పడ్డాడని అనుకున్న ఆ టీమ్ బౌలర్ అన్రిక్ నోర్కియా తిరిగి టీమ్తో చేరాడు. ఆ టెస్ట్ పొరపాటున �
ముంబై: ఐపీఎల్లో తొలి మ్యాచ్లోనే ఓడి, తాను కూడా డకౌటై, స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురైన కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని మోటివేట్ చేసే ప్రయత్నం చేశాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. సూప�
ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ డేంజర్లో పడ్డాడు. కనీసం రెండు నుంచి నాలుగు మ్యాచ్ల నిషేధం ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఈ సీజన్ తొలి మ్యాచ్లో స్లో ఓవర్ రేట�
ముంబై: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడు అతడు. కానీ తొలి మ్యాచ్లో అతని వల్ల కాదనుకున్నాడేమోగానీ కనీసం స్ట్రైక్ ఇవ్వలేదు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్. అయితే తర్వా�
రాజస్థాన్ను గెలిపించిన సఫారీ ఆల్రౌండర్ ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమి వేలంలో కోట్లు కొల్లగొట్టిన క్రిస్ మోరిస్.. తన ధరకు న్యాయం చేస్తూ భారీ సిక్సర్లతో విజృంభించడంతో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. �
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. డేవిడ్ మిల్లర్(62: 43 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) అ
ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఢిల్లీ ప�