న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) కొత్త అధిపతిగా గుజరాత్ మాజీ డీజీపీ షాబిర్ హుస్సేన్ను సోమవారం నియమించారు. ప్రస్తుతం ఏసీయూ చీఫ్గా ఉన్న రాజస్థాన్ మాజీ డీ
ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు ప్రతీసారి ‘ఈ సాల కప్ నమదే’(ఈ సంవత్సరం కప్పు మనదే) అంటూ సందడి చేసే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు.. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. బలమైన బ్యాటింగ్ లైనప�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ ప్రభావం త్వరలో ఆరంభంకానున్న ఐపీఎల్ 2021పైనా పడింది. తాజాగా వాంఖడే స్టేడియంలో పనిచేసే 8 మం�
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఏడు రోజుల కఠిన క్వారంటైన్ను పూర్తి చేసుకున్నాడు. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ కోసం కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) జట్టుతో కలిశాడు. మార్�
ముంబై: మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంకానుండగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. యువ స్పిన్నర్కు కరోనా సో�
ముంబై: టీమ్ఇండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ భుజానికి ఈనెల 8న శస్త్రచికిత్స జరుగనుంది. ఈ విషయాన్ని క్రికెటర్ సంబంధిత వర్గాలు శుక్రవారం మీడియాకు వెలువరించాయి. గత నెలలో ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డ
చెన్నై సూపర్ కింగ్స్ | 14వ సీజన్కు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సమాయత్తమవుతున్నది. కరోనా వైరస్ ఆందోళన వల్ల యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్లో ఏడో
చెన్నై: కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) బ్యాట్స్మన్ నితీశ్ రాణా ముంబైలో క్వారంటైన్లో ఉండగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. తాజాగా నిర్వహించిన కొవిడ్-19 పరీక్షలో అతనికి �
ముంబై: క్వారంటైన్ పూర్తి చేసుకున్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గురువారం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) క్యాంప్లో చేరాడు. ఎల్లో జెర్సీలో సహచర ఆటగాడు సురేశ్ రైనాతో కలిసి దిగిన ఫొటోను మ
ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఫ్రాంఛైజీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జోష్ హేజిల్వుడ్ ఈ ఏడాది ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఐపీఎల్లో పాల్గొనే ఆస్ట్రేలి�