న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ మోడల్.. ఆల్ న్యూ టాటా సఫారీ.. 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అధికారిక భాగస్వామిగా వ్యవహరించనున్నది. ఐపీఎల్ 14వ టోర్నీ వ�
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 కోసం కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఆటగాళ్లు ముంబై చేరుకున్నారు. జట్టు ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు తప్పనిసరి క్వార�
కోల్కతా: రాబోయే ఐపీఎల్ 14వ సీజన్ కోసం టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లందరూ విడతల వారీగా ఆయా జట్లతో కలుస్తున్నారు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ షురూ చేయగా కోల్కతా నైట్ రైడర్స్ కూడా ట్రైనింగ�
చెన్నై: రాబోయే ఐపీఎల్-2021 కోసం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. మిగతా ఫ్రాంఛైజీల కన్నా ముందే ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభించిన చెన్నై వినూత్నంగా ప్రా
న్యూఢిల్లీ: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2021 కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ ప్రారంభించగా త్వరలో ఢిల్లీ �
Captain Amarinder Singhమొహాలీ (పంజాబ్): ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం ఎంపిక చేసిన వేదికల్లో మొహాలీ లేకపోవడంపై పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొహాలీతో వచ్చిన సమస్య ఏంటని, ఎందుకు పక్కనపె�
ఇండియాలో ఉన్నవి రెండే రెండు మతాలు. ఒకటి క్రికెట్.. రెండు సినిమా. ఈ రెండూ కలిస్తే కాంబినేషన్ సూపర్ హిట్. కానీ ఈ రెండు పోటీ పడితే దర్శక నిర్మాతలకు చుక్కలే. ఇప్పుడు ఇదే జరుగుతుంది. కరోనా వైరస్ కార�
హైదరాబాద్: ఈ యేటి ఇండియన్ ప్రీమియర్ లీగ్కు సంబంధించిన డేట్స్ వచ్చేశాయి. 14వ ఎడిషన్ ఐపీఎల్ ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభంకానున్నది. ఫైనల్ మ్యాచ్ మే 30వ తేదీన జరగనున్నది. అయితే దీనికి గవర్నింగ్ కౌన�
చెన్నై: ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ట్రైనింగ్ క్యాంప్ మార్చి 11 నుంచి చెపాక్ స్టేడియంలో ప్రారంభంకానున్నట్లు సమాచారం. ఈ క్యాంపు మొదటి రోజు నుంచే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాట�