కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది.
పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్(హైదరాబాద్) అడిషనల్ ఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో శనివారం విచారణ చేపట్టారు. ఆర్టీవో, ఎంవీఐ కార్యాయాలను పరిశీలించారు. డ్రైవింగ్ లైస�
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్పై నమోదు చేసిన కేసుల్లో బీఎన్ఎస్ఎస్ 35 కింద నోటీసు ఇచ్చాక కేసు దర్యాప్తు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Tirumala Laddu | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో తయారయ్యే తిరుమల ( Tirumala ) లడ్డూ కల్తీ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ బృందం దర్యాప్తును ప్రారంభించింది.
Budda Venkanna | ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీని వేధించిన కేసులో అప్పటి వైసీపీ పాలనలో ఉన్న డీజీపీ, విజయవాడ సీపీని విచారణ చేయాలని టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు.
తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు కొందరు పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడటం రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నది. ఈ వ్యవహారాన్ని దీంతో అధికార, ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో లోపాలను గుర్తించి పునరుద్ధరణ చర్యలకు సిఫారసులు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కు చెందిన ఐదుగురు సభ్యుల నిపుణుల కమి
అవసరాలను బట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న సామాన్య ప్రజలపై కొన్ని సంస్థలు అధిక భారం వేస్తూ ప్రాణాలు తీసుకునే స్థాయికి తీసికెళ్తున్నాయి. లోన్ యాప్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు ఒకపక్క జరుగ�
ఒడిశాలోని ఓ హోటల్లో ఇద్దరు రష్యన్లు మృతిచెందిన ఘటనలపై రాష్ట్ర సీఐడీ దర్యాప్తు చేపట్టింది. రాయగడలోని హోటల్లో రెండురోజుల వ్యవధిలో ఈ మరణాలు చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తున్నది.
కేసుల విచారణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మరింత వేగంగా కేసుల పురోగతి సాధ్యమవుతుందని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. నేర సమీక్షపై శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన �