ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే రెండింతల నుంచి మూడింతల లాభాలు ఇప్పిస్తామంటూ ఆశపెట్టి ఆన్లైన్లో మోసం చేసిన వ్యక్తిని సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదో కేంద్ర ప్రభుత్వ పథకం. పూర్తిగా రిస్క్ లేని రుణ సాధనం. 60 ఏండ్లు, ఆపై వయసువారి కోసమే తెచ్చారు. ప్రస్తుత వడ్డీరేటు 8.20 శాతం. కనీస పెట్టుబడి రూ.1,000, గరిష్ఠం రూ.30 లక్షలు.
జపాన్కు చెందిన ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ తోషిబా గ్రూపు..భారత్లోవున్న ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం 10 బిలియన్ జపాన్ యెన్(రూ.500 కోట్లకు పైమాటే)తో తెలంగాణలోని హై
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే మూడేండ్లకాలంలో పునరుత్పాదకత విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.450 కోట్ల నిధులు ఖర్చుచేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులను సౌర విద్యుత్ �
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో రూ.37 వేల కోట్ల పెట్టుబడితోపాటు దేశీయ మార్కెట్లోకి 23 నూతన వాహనాలను విడుదల చేయబోతున్�
ప్రముఖ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ తన వ్యాపారాన్ని భారీగా విస్తరించబోతున్నది. వచ్చే మూడేండ్లకాలంలో రూ.3 వేల కోట్లతో 2 వేల పడకలను ఏర్పాటు చేయబోతున్నట్టు అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ స
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ దూకుడు పెంచింది. వచ్చే ఐదేండ్లలో రూ.1.25 లక్షల కోట్లు మూలధన వ్యయం చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. అలాగే ప్రస్తుతం మార్కెట్లో 17 మాడళ్లను విక్రయిస్తున్న సంస్థ.
వినూత్న పారిశ్రామిక విధానాలతో పెట్టుబలను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణకు మరో భారీ పెట్టుబడి తరలివస్తున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్లో దేశంలోనే అతిపెద్ద సంస్థగా పేరుగాంచ�
ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్కు ఉన్న ఖ్యాతిని సుస్థిరం చేస్తూ ప్రముఖ ఫార్మా సంస్థ బయోలాజికల్-ఈ (బీఈ) భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. జీనోమ్ వ్యాలీలో మరో రూ.1,800 కోట్ల పెట్టుబడితో కొత్తగా
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో శరవేగంగా పురోగమిస్తున్న తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ సంస్థ ముందుకొచ్చింది. విమానయాన రంగ ఉత్పత్తుల తయారీలో ఎంతో ఖ్యాతి పొందిన ఫ్రాన్స్ దిగ్గజ సంస�
బంగారంలో పెట్టుబడి ప్రతీ ఒక్కరి కల. ఇక ఆడపిల్ల తల్లిదండ్రులకు ఈ ఆదుర్దా మరింతగా ఉంటుంది. చిన్న వృత్తులు చేసుకునేవాళ్ల దగ్గర్నుంచి కోటీశ్వరుడి వరకూ పుత్తడిలో మదుపు అనేది ఓ సెంటిమెంట్. అయితే ఈ పేరుతో మనం �