రాష్ట్రంలో పదో తరగతి తర్వాత డ్రాపౌట్స్ ఉండొద్దని, విద్యార్థులు కనీసం ఇంటర్మీడియట్ చదువు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
జిల్లాలో కొత్తగా ఐదు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను అప్గ్రేడ్ చేయగా, ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ విద్య అమల్లోకి రానున్నది. జిల్లాలో మొత్తం 18 కేజీబీవీలు ఉండగా, గతంలో 10 చోట్ల ఇంటర్ విద్య ప్రారంభమ
రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో పేషియల్ రికగ్నిషన్(ఎఫ్ఆర్ఎస్) హాజరును అమలుచేయనున్నారు. అంతేకాకుండా రోజువారి హాజరును సైతం మానిటరింగ్ చేస్తారు. విద్యార్థుల హాజరును ప్రతిరోజూ, ప్రతి నెలా �
ఇంటర్ విద్యలో కొత్త లెక్చరర్లకు పోస్టింగ్స్లో వింతలు చోటుచేసుకున్నాయి. ఒకే లెక్చరర్కు రెండు కాలేజీల్లో పోస్టింగ్నిచ్చారు. రెండు ఉత్తర్వులు ఒకే తేదీన ఇవ్వడం గమనార్హం. నేనావత్ లాలు సివిక్స్ లెక్చ�
రాష్ట్రంలో ఏటా సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పాసవుతున్నారు. వీరిలో లక్ష మందికి పైగా ఇంటర్తోనే విద్యను ఆపేస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిప�
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు విద్యను మరింత బలోపేతం చేస్తున్నది. కేజీబీవీ పాఠశాలలను కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు అక్కడే ఇంటర్ విద్య కూడా పూర్తి చేసేలా
పేద విద్యార్థులు చదువులో ప్రతిభ చూపిస్తున్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. కొందరు మంచి మార్కులు సంపాదించినా కార్పొరేట్ కళాశాలల్లో చదవాలన్న కోరిక మాత్రం నెరవేరడం లేదు. �
వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. 2023 -24 విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ శనివారం విడుదల చేశారు. వేసవి సెలవుల అన�
సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకొనే విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందులో భాగంగా ప�