Sankranthi Holidays | తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఇచ్చారు. సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Inter Exams | హైదరాబాద్ : ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేందుకు ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు గడువు పొడిగించింది. డిసెంబర్ 30వ తేదీతో ముగియనున్న ఈ గడువును జనవరి 3వ తేదీ వరకు పెంచినట్లు ఇంటర్మీ�
పదోతరగతి పరీక్షల షెడ్యూలే రాలేదు.. పరీక్షలు నిర్వహించనేలేదు.. ఫలితాలే వెలువడలేదు. కానీ పలు కాలేజీల్లో ఇప్పటికే 202425 ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు పూర్తయ్యాయి. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లోని కార్పొరే�
ఫైర్,సేఫ్టీ కోర్సుల్లో చేరేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు అడపా వెంకట్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం మన ఉమ్మడి జిల్ల్లాకు మరో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ని మంజూరు చేసింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే 18 కేజీబీవీలుండగా.. ప్రస్తుతం చౌడాపూర్ మండలంలో కొత్తగా ఏర్పాటుకు ఉత్తర్వులు
Intermediate | రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్బోర్డు నిర్ణయించింది. ఇందుకు ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్టీఎస్) తరహా సిలబస్, యాక�
Inter Board | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడగించింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు జూన్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువును జూలై 25వ తేదీ వరకు పొడగించినట్టు ఇంటర్మీడి�
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ మారింది. తొలుత ప్రకటించిన జూన్ 4 కాకుండా 12 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్, 6 నుంచి 8 వరకు మరికొన్ని పరీక్షలు జరుగనున్నాయి
తమ పిల్లలు బాగా చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా శ్రమిస్తున్నారు. పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని పరీక్షలకు ప్రిపేర్ చేయిస్తున్నారు. పిల్లల సందేహాలను నివృత్త�
ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలు ఈ నెల 15న ప్రారంభమై, ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. మొత్తం 9,51,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
Intermediate | ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో ఒత్తిడి, భయం, ఆందోళన నుంచి విద్యార్థులకు ఉపశమనం కలిగించడానికి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం సుకొన్నది. వైద్యారోగ్యశాఖకు చెందిన టెలీ మానస్ సేవలను ఉచితంగా వినియోగించ�
బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల (సీవోఈ)విద్యార్థుల విజయాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. 2016లో రూ. 13 కోట్లతో నిర్మించిన అధునాతన భవనంలో ఈ విద్యాలయం కొనసాగుతుండగా, ఉత్తమ విద్యాప్రమా�