minister sabitha indra reddy | పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
త్వరలోనే ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మచి ర్యాంక్ వచ్చి న విద్యార్థులకు టాప్ కాలేజీల్లో కోరుకున్న సీటు వస్తుంది. ఇక మధ్యస్థంగా ర్యాంకు వచ్చిన వారికి ఏ బ్రాంచీ ఎంపిక చేసుకోవాలి? ఏ కాలేజీని ఎంపిక �
ఇంటర్ పరీక్షలు సమీపించాయి. ఏది చదవాలో.. దేన్ని వదిలేయాలో తెలియక విద్యార్థులు తికమకపడుతుంటారు. మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకు...
Gurukula | మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షను అసైన్మెంట్ రూపంలో నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షను ఏ�