జిల్లాలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఈసారి ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ, ఇంప్రూవ్వెంట్ రాసే విద్యార్థులు కూడా ఉన్నారు.
Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మే 1వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
ఇంటర్ ఫలితాలు ఈ నెలాఖరులో విడుదల కానున్నాయి. అధికారిక సమాచారం మేరకు ఈ నెల 25న ఫలితాలు విడుదల చేయనున్నారు. వీలైతే ఈ నెల 24నే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్బోర్డు భావిస్తున్నది. ఈ సారి వాట్సాప్నకు ఫలితాలు పం�
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంట�
Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 926 పరీక్ష కేంద్రాల్లో 4,27,015 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నాయి.
నేటి నుంచి ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానుండడంతో పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు లో ఉంటుందని డీఎస్పీ లింగయ్య తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచ�
ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరిగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో రవిబాబు సీఎస్, డీవోలకు సూచించారు. మంగళవారం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎస్, డీవోల�
TS BIE | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధ
Supplementary Fees | ఇటీవల ఇంటర్ ఫలితాలు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board) అధికారులు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల (Supplementary Fees) ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించారు.