ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతిస్తామని ఇంటర్బోర్డు తెలిపింది.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ముగిశాయి. మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించారు. ఫెయిలైన విద్యార్థులకు మంగళ, బుధవారాల్లో ప్రాక్టికల్స్ జరుగుతాయి.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంట�
జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా ప్రారంభమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 13,886 మంది విద్యార్థులు హాజరు
నేటి నుంచి ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానుండడంతో పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు లో ఉంటుందని డీఎస్పీ లింగయ్య తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచ�
ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరిగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో రవిబాబు సీఎస్, డీవోలకు సూచించారు. మంగళవారం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎస్, డీవోల�
ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం నస్పూర్లోని కలెక్టర్లో జిల్లా ఇంటర్ అధికారులు, పోలీ�
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్నాయక్ తెలిపారు. సోమవారం పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారు�
జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం ఐడీవోసీలోని తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహిం
ఇంటర్లో అనుత్తీర్ణులైన వారికోసం ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నది. ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నది. సప్లిమెంటరీ ఫలితాల్లోనూ మెరుగైన ఉత్తీర�