హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత సంజయ్కు కేటీఆర్ నోటీసులు పంపించారు. ఈ న
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించమని ఇం�
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యార్థులకు పరీక్షల భయం, మానసిక ఒత్తిడి పోగొట్టేందుకు మొత్తం ఏడు హెల్ప్లైన్లను అందుబాటులోకి తెచ్చినట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపార�
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్ �
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వ�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఫస్టియర్ పరీక
TS Inter | తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రద్దు చేసే ప్రతిపాదనే లేదని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఒకట్రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపింది.
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ పరీక్ష ఫీజు గడువును పొడిగించింది. ఇటీవల వచ్చిన సెలవుల దృష్ట్యా, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు ప్ర
TSBIE | ఇంటర్ పరీక్ష ఫీజుల వసూలులో పలు ప్రైవేట్ కాలేజీలు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. విద్యార్థుల నుంచి ఇష్టారీతిన ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఫస్టియర్ విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు రూ. 490 మాత్రమే
Inter Results | ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు స్పందించింది. త్వరలోనే ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను విడుదల చేస్తామని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో వెల్లడి�
Telangana | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. ఈ ఏడాది కూడా 30 శాతం సిలబస్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ�
Inter exams | కొవిడ్ జాగ్రత్తలతో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ అన్నారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి.