నుంచి ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఇంతకాలం పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ముగియడంతో ఆనందంతో ఇంటిబాట పట్టారు. ఉమ్మడి జిల్లాలోని పరీక్షా కేంద్రాలతోప�
ఇంటర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. షాద్నగర్ పట్టణంలో ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,859 మంది విద్యార్థులకుగాను 1,743 మంది హాజరుకాగా 116 మంది గైర్హాజరయ్యారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమారంలో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన వలుగుల సాహిత్య(17) భీమారంలోని ఓ ప్�
పరీక్షలున్నాయి.. శ్రద్ధగా చదువుకోండని చెప్పడం ఆ విద్యార్థి పాలిట శాపమైంది. అతడిపై కోపం పెంచుకున్న సహచర విద్యార్థులు అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఊపిరాడక అతడు దుర్మరణం చెందాడు. ఈ దారుణమైన ఘటన ఆ�
నిజామబాద్ జిల్లా బోధన్లో (Bodhan) దారుణం జరిగింది. హాస్ట్లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో డిగ్రీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారి తండాకు చెందిన వెంకట్ బోధన్లోని బ
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు(సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1) ప్రశాంతంగా ముగిసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించారు.
TSRTC | ఈ నెల 28(బుధవారం) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామని గ్రేటర్ హైదరాబాద్ జోన�
ఆంగ్లంపై పట్టు.. ఉన్నతికి మెట్టు అనివికారాబాద్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ అ న్నారు. ఇంటర్ విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో పట్టు సాధించేందుకు ఈ ఏడాది నుంచి ఇంటర్ బోర్డు తీసుకున్న చర్యల్లో భాగంగా
JEE Main | ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జీఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష తేదీలు మారాయి. ఈ పరీక్ష తేదీలను మారుస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం తీసు�
పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేస్తూ వెనకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎఫ్�
Inter Exam Fee | ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కోర్సులకు సంబంధించి, వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న నేపథ
విద్యార్థులు ప్రభు త్వం, ఎల్ఎం కొప్పుల సర్వీసెస్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. భవిష్య�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.
Intermediate | రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్బోర్డు నిర్ణయించింది. ఇందుకు ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్టీఎస్) తరహా సిలబస్, యాక�