ఇంటర్లో ఫెయిల్ కావడంతో ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్లో బుధవారం ఈ ఘ టన చోటు చేసుకున్నది. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం.. భిక్కనూరుకు చెందిన రెడ్డి పూజ (17) కామార�
చదువు ఇష్టం లేక విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్కు చెందిన కిశోర్,సునీత దంపతులు కొన్ని రోజుల క్రితం నర్సాపూర�
Dundigal | దుండిగల్ : బాచుపల్లిలోని ఓ కళాశాలలో అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఘటనపై అటు కుటుంబీకులు, ఇటు పోలీసులకు సమాచారం అందించకుండా కళాశాల యాజమాన్యం వైద్యశాలకు మృతదేహ
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-6 గుడిసెలు సుభాష్నగర్కు చెందిన ఇంటర్ విద్యార్థి అరవింద్ పామర్(17) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సంతోష్కుమార్ కథనం ప్రకారం..
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమారంలో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన వలుగుల సాహిత్య(17) భీమారంలోని ఓ ప్�
విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన జిల్లా కేంద్రంలోని మై నార్టీ గురుకులంలో సోమవారం చోటు చేసుకున్నది. కాగా, మృతిపై అనుమానం ఉందని, వెంటనే విచారణ చేసి న్యాయం చేయాలని విద్యార్థి కుటుంబ సభ్యులు కళాశాల ఎదుట ఆందోళ
Student suicide : గజపతినగరం మండలం పిడిశీల గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చదువులో వెనకబడిపోయానని బాధపడుతూ...