రైతు బీమా పథకంలో సీనియర్ సిటీజేన్స్ రైతులను సైతం చేర్చాలని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో ఆయన ఆదివారం విలేకరులతో మ�
రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పేదోటి చేసేది మరోటి అన్నట్లుగా పరిపాలన సాగిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా స్వావలంభనతోనే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే మాటలను కాంగ్రెస్ నేతలు పదే ప�
పశుబీమా పథకం నిలిచిపోవడంతో పాడి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులు ప్రకృతి విపత్తులు, అనారోగ్యంతో మృత్యువాతపడితే పాడి రైతులు ఈ బీమాతో ఉపశమనంపొందేవారు.
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో రైతులకు రూ.2 లక్షల బీమా పథకం వ్యవహారం రగడ సృష్టిస్తున్నది. బోర్డు మీటింగ్లో చర్చించి బీమా పథకంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. డీసీసీబీ చైర్మన్ దృష్టికి వెళ్
కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న బీమా పథకాల్లో అనుమతి లేకుండా కస్టమర్లను చేర్చుకోవడంపై తమ ఉద్యోగులను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హెచ్చరించింది. విజిల్-బ్లోయర్
సీఎం కేసీఆర్ ఆదివారం విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో తెల్ల రేషన్కార్డుకలిగి ఉండి..దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 93 లక్షల కుటుంబాలకు రూ. 5లక్షల బీమా అమలు చేస్తామని ప్రకటించారు.
నాటి పాలనలో కుదేలైన చేనేత పరిశ్రమకు జీవం పోసిన రాష్ట్ర సర్కారు, కార్మికులకు కొండంత అండగా నిలుస్తున్నది. 50 ఏండ్లు నిండిన ప్రతి కార్మికుడికి 2016 పింఛన్, రైతు బీమా మాదిరి 5 లక్షల బీమాతో భరోసానిస్తున్నది. అలాగ�
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతుల కోసం వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కో�
CM KCR | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే రైతులకు రైతుబీమా అమలు చేస్తున్నది. ఇదే తరహాలో గీత కార్మికులకు సైతం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించార
చేనేత, మరమగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా తరహాలో ప్రవేశపెడుతున్న నేతన్నబీమా పథకాన్ని ఆదివారం మంత్రి కే తారకరామారావు ప�
సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరోసారి తనదైన శైలిలో నేతకళను ప్రదర్శించాడు. తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలుచేయను న్న నేతన్న బీమా పథకంప�
ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడంపై సిరిసిల్ల నేత కార్మికులు హర్షం వ్యక్తంచేశారు. బుధవారం వారు రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సంబురాలు జరుపుకొన్నారు