పల్లె పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడడంతో పాటు ప్రచారానికి కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు వివిధ రకాల ప్రచారాలు చేస్తూ ఓటర్ల�
స్థానిక ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకూడదంటూ నాగర్కర్నూల్ జిల్లా లింగోటం యువకులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను చైతన్యపరిచారు.
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు వినూత్న శైలిలో తిప్పికొడుతున్నారు. ఎమ్మెల్యే మాగంట�
silver jubilee celebration | జిల్లా కేంద్రంలోని 37 వ వార్డులో స్థానిక మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి ఆధ్వర్యంలో డప్పు చప్పుల్ల మధ్య బుధవారం ఇంటింటికి వెళ్లి బొట్టు పెడుతూ ఆహ్వాన పత్రికలకు అందజేస్తూ కేసీఆర్ సభకు తరలిరావాలని �
Innovative campaign | ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోసం ఓ వ్యక్తి వినూత్నంగా బైక్పై యాత్ర చేస్తున్నాడు. భద్రాచలం ప్రాంతం వేలేరు గ్రామానికి చెందిన తూతిక ప్రకాశ్ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్త�
సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన గులాబీ కార్యకర్త గజభీంకార్ మనోహర్ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై అభిమానంతో ఏ ఎన్నిక వచ్చినా మద్దతుగా వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు.
Innovative campaign | పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) విజయాన్ని కాంక్షిస్తూ ఓ కార్యకర్త వినూత్న రీతిలో ప్రచారం (Innovative campaign)నిర్వహిస్తున్నాడు.
హుజురాబాద్ : గెల్లు గెలుపు కోసం ఓ అభిమాని వినూత్న ప్రచారం చేపట్టాడు. హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపుకోసం భద్రాచలానికి చెందిన గిరిజనుడు తూతిక ప్రకాశ్ సైకిల్ యాత్ర